ప్రేరణ, ఆచరణ, లక్ష్యసాధన అనే మూడు అంశాలకు తెలంగాణ రాష్ట్రం ప్రతీక. కరోనా పాండమిక్లో ఈ దిశగా స్పష్టమైన ప్రభుత్వ కార్యాచరణ మనకు కనిపిస్తున్నది. ప్రభుత్వరంగంలో ఉన్న వైద్యానికి మౌలిక వనరుల మెరుగుదల కోసం కర�
వ్యాధి వస్తే వైద్యులు రక్షిస్తారు.., రోగం రాకుండా చూసి మనల్ని రక్షిస్తున్న వాళ్లు సఫాయి కార్మికులు. ప్రపంచమంతటా కరోనా వైరస్ కలిగిస్తున్న బీభత్సం మనకు తెలిసిందే. ముందు జాగ్రత్త పడి తెలంగాణలో దీని కట్టడి �
ఆచరణయోగ్యం కాని ఆదర్శాలకు పోకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నది. ప్రజా సేవకులు అంటే సర్వసంగ పరిత్యాగులుగా ఉండాలనే రొడ్డకొట్టుడు విధానానికి చెల్లుచీటీ చెప్పింది. స్థానిక సంస్థల ప్రజ�
ఈ మధ్య ఒక వీడియో వైరలయింది. అందులో ఆరేండ్ల వయస్సు పాప తన వయస్సు వారికి, ఇతర పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు ఒకటి తరువాత ఒకటి సబ్జెక్టులు గుప్పిస్తుంటే ఎంత కష్టంగా ఉందో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశ�
తెలంగాణ ప్రగతి రథచక్రాల వేగాన్ని కరోనా సంక్షోభం స్పీడ్బ్రేకర్ వలె ఆపగలిగింది. కానీ పూర్తిగా బ్రేకులు వేయలేకపోయింది. కరోనా విలయాన్ని ఎదుర్కోవడంలో మన రాష్ట్రం ముందుండటమే కాకుండా, అభివృద్ధిని ఎక్కడా ఆగ
వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేతను కొందరు సామాజిక ఉద్యమకారులుగా చెప్పుకొంటున్నవారు వ్యతిరేకిస్తున్నారు. వీరే, మొదట్లో వరంగల్ నడిబొడ్డున ఉన్న జైలును తరలించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన�
పెరూలో హోరాహోరీగా సాగిన ఎన్నికలలో వామపక్షవాది పెడ్రో కాస్టిల్లో విజయం ఖరారయిపోయింది. ఫలితాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ విదేశాల నుంచి ఆయనకు అభినందనలు అందుతున్నాయి. లాటిన్ అమెరికాలో ఇటీవలి పరిణామ
మనం 21వ శతాబ్ది ముంగిట ఉన్నాం. ఇంతకాలం మనం సాధించిందేమిటి, సాధించవలసిందేమిటనేది సమీక్షించుకోవాలి. అనేక అయోమయాలు, అనిశ్చితుల మధ్య భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఊహల మధ్య మనం కొత్త శతాబ్దిలోకి అడుగుపెడుతున్నాం. మ�
ఒక మంత్రిపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనను బర్తరఫ్ చేయడం, అతడు మరో పార్టీలోకి మారడం మొదలైన అంశాలపై నెల రోజులుగా చర్చ సాగుతున్నది. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన పార్టీలు ఆ నేతను చేర్చుకునేందుకు ఉత్సాహం చూప�
2014, జూన్ 2వ తారీఖు తెలంగాణ ప్రజల దీర్ఘకాల స్వప్నం ఫలించిన రోజు. ఈ రోజు వస్తుందో, ఏమో నని కొన్నేండ్ల నుంచి ఎదురుచూసిన బంగారు దినం. తెలంగాణ ప్రజలకు ఈ రోజు మరుపురాని సుదినం, ఆత్మగౌరవ దినం. తెలంగాణ రాకముందు ఈ ప్ర�
కొవిడ్ కారణంగా ఏడాదిన్నర కాలంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఉద్యోగులు సైతం ‘వర్క్ ఫ్రం హోమ్’ పేరుతో ఇంటి వద్ద ఉంటూనే ఆఫీసు పనిచేస్తున్నారు. పాఠశాలలన్నీ మూతపడటంతో చిన్నపిల్లలు, విద్యార్థులు ఇంట్లో ఉ�