ప్రభుత్వ పాలనకు కొలమానం అభివృద్ధి. అభివృద్ధి చేసిన ప్రభుత్వం ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంటుంది. ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత సరిగ్గా ఏడేండ్ల కిందట ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగ
జైలులో మల్లెల పొదలు విరివిగా పెరుగుతాయి. పూవులు విరబూస్తాయి. కానీ వాటిని ఎవరూ తెంపడం గానీ, వాసనను ఆస్వాదించటం గానీ జరుగని సందర్భాలను చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది జైల్లో మగ్గుతున్న వారి మనస్తత్వానికి, ని�
కేంద్రం సాచివేత, ఆధిపత్య శక్తుల నుంచి అణిచివేత… తన వారి నమ్మక ద్రోహం, అయినా విఫలం కాని వ్యూహం… తెలంగాణ కోసమే తన్లాట… రాష్ట్ర సాధన కోసం ప్రయాణమంతా ముళ్లబాట.. చిట్టచివరి క్షణం దాకా ఉత్కంఠ!‘రుక్ జానా నహీఁ తూ
‘ఆగస్టు 15 నేడేనోయ్ అందరికీ స్వరాజ్యం ఇదిగోనోయ్..’ అని చిన్నప్పుడు మూడు రంగుల జెండా చేతపట్టి ఊరంతా తిరిగిన జులూస్ గుర్తుకు వస్తున్నది. సరిగ్గా అలాంటి స్వాతంత్రం తెలంగాణకు 2014 జూన్ 2న వచ్చింది. నిజంగా పిల
‘ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటార’ని నినదించాడు రష్యా విప్లవ నేత లెనిన్. తెలంగాణ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భంలో రష్యా గురించి, అందునా �
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎన్నో పోరాటాల ఫలితం. ఒకప్పుడు రాష్ట్ర సాధన ఓ కల. లెక్కలేనన్ని ఆటుపోట్లు, ఒడిదొడుకులు ఎదుర్కొని పోరాడటంతో రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. సబ్బండ వర్గాలు ఈ మహోద్యమంలో టీఆర్ఎస్ అధినే
కొవిడ్ మహమ్మారి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇంకా జాగ్రత్తలు అవసరం అయినందు వల్ల లాక్డౌన్ను పొడిగించక తప్ప లేదు. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగిస్తూనే, ప్రజలకు వెసులుబాటు కల్పించడానికి సడలిం�
(నేటితో టీజేఎఫ్కు ఇరువై ఏండ్లు)ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ జర్నలిస్టులతో కిటకిటలాడుతున్నది. అంతటా ఒక సంబురం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న సకల జనుల, సబ్బండవర్ణాల రెక్కల్ల బొక్కల్ల మెసిలిన జర�
చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి మన దేశానికి ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. నేను ఇతర దేశాలకు వెళ్లినప్పుడు, ప్రత్యేకించి వర్ధమాన దేశాలు పర్యటించినప్పుడు ఈ విషయం గుర్తించాను. చిన్నతరహా పరిశ్రమల రంగ
భూకబ్జా వంటి పలు అక్రమాల ఫలితంగా పదవీచ్యుతుడైన ఈటల త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీఆర్ఎస్లో ఆయనకు ఎంతప్రాధాన్యం ఇచ్చినా, న్యాయం చేసినా అసంతృప్తుడై వివేక్ మహాశయున�
నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నప
తెలంగాణ సాహిత్యప్రస్థానం15 చక్రపాణి రంగనాథుడు వీరశైవ కవి. పాల్కుర్కి సోమన సమకాలికుడు. క్రీ.శ. 13వ శతాబ్ది వాడు. ‘ఈ కవి మొదట వైష్ణవుడిగా ఉన్నాడని, శ్రీశైల ప్రాంతానికి వెళ్లి కూడా మల్లికార్జునుడిని దర్శించక ప
మహబూబ్నగర్ జిల్లాలోని వర్ధమానపురం లేదా వడ్డెమాను పూర్వం కందూరునాడులో ఉండేది. చాళుక్యులకు సామంతులుగా ఉన్న కందూరిచోడుల తర్వాత వర్ధమానపురాన్ని గోనవంశీయులు గోనబుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక పాలించార
నేడు శేషేంద్ర 14వ వర్ధంతి ఆవులిస్తూ లేచానుకళ్ళు నులుముకుంటూఆకలి దిక్కుల్ని దహిస్తోందిసూర్యుడు ప్రాచీరేఖ మీద ఉన్నాడుఅలమారు మీద ఆపిల్ పండులా నా మీదికి నేనే ఎక్కానుదాన్ని అందుకుని తిందామని!ఎండ కండల్లా వ
కావ్యశాస్త్ర వినోదేనకాలో గచ్ఛతి ధీమతామ్వ్యసనేన చ మూర్ఖాణాంనిద్రయా కలహేన వా॥బుద్ధిమంతులు సంగీతం, సాహిత్యం, విద్య, వాఙ్మయం, శాస్త్ర అధ్యయనాలతో తమ కాలాన్ని సద్వినియోగం చేస్తారు. జీవితంలో ఉన్నత మార్గాన్న