సురవరం ప్రతాపరెడ్డి ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథానికలు, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, సాహిత్య విమర్శ వంటివి రాయడమే కాకుండా అందరినీ ప్రోత్సహించారు. ముఖ్యంగా ఆయన వచన రచనకు ఒరవడి పెట్టిన మహానుభావులు. ‘చ�
అంతర్జాతీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రభుత్వాలతో నేరుగా సంభాషించలేమని తేల్చిచెప్పిన సందర్భం భారత ప్రభుత్వ బాధ్యతారహిత టీకా విధానాన్ని మరొకసారి ప్రపంచానికి తెలియజేసింది. కేంద్రమే నేరుగా ర�
(నేడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి) భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో వెలుగులు పంచి తరతరాల జాతిజనులు రుణపడేలా చేసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి. 1896 మే 28న పాలమూరు జిల్లా బోరవెల్లిలో ఆయన జన్మించారు. 9వ తరగతి�
ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు విధ్వంసమైనట్టే వాగులు వంకలు కూడా ఎండిపోయాయి. ఉద్యమకాలంలో గోరటి వెంక న్న రాసిన ‘వాగు ఎండిపాయెరా, పెదవాగు తడి ఎండిపాయెరా’ పాట మన హృదయాలను పిండేసింది. పెద్దవాగు తెలంగాణలో ఒక సర్వ
గతేడాది ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా, ఈ యేడు కూడా విలయ తాండవం చేస్తున్నది. ఎన్నో కుటుంబాల్లో తీరని వ్యథను మిగుల్చుతూ, ఎన్నెన్నో బంధాలను తెంచివేస్తున్నది. ఈ దారుణ స్థితి మళ్లీ దాపురించడానికి కారణమేదైన�
రొటీన్ అయిపోయిన రోత రాతలు, విజువల్స్ గురించి మొదట కొంచెం యాది చేసుకుందాం. ఒక ఉన్మాద బలత్కారం రెండు కండ్ల ఫ్రేంలోనూ పట్టనంత పెద్ద సైజులో పతాకాన అచ్చువేస్తారు. అదే మానవ మృగానికి కోర్టు ఉరి లేదా యావజ్జీవ శ
ఇరాన్, అమెరికా వైషమ్యాల నేపథ్యంలో భారత్ ప్రయోజనాలకు భంగం వాటిల్లడం విచారకరం. భారత్, ఇరాన్ మధ్య ఎంతోకాలంగా సౌహార్ద్ర సంబంధాలున్నాయి. కానీ ఇటీవలి కాలంలో అమెరికా ఒత్తిడి మూలంగా భారత్ అంటీముట్టనట్టు వ�
హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రస్తుతానికి సంతోషించదగినదే అయినా, ఈ ఘర్షణలకు మూలమైన పాలస్తీనా సమస్య పరిష్కారం కానంతవరకు అక్కడ శాశ్వత శాంతి సాధ్యం కాని పని. దానినట్లుంచితే, ఈసారి ఘర్షణలకు తక్షణ క�
ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగులకు లభించిన చోటల్లా మూడెకరాల భూమి ఇచ్చి చేతులు దులుపుకోలేదు. దాన్ని వ్యవసాయ యోగ్యంగా మార్చి, పంటకు పెట్టుబడులు కూడా ఇచ్చి వారు ‘ఆత్మగౌరవం’తో బతికేలా చేశారు. కేసీఆర్ స్ఫూర్తి�
వైరస్ పట్ల ప్రజల్లో అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యం జతకలిసి దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృభించటానికి కారణమైంది. ఇది అనేక రాష్ర్టాల్లో లాక్డౌన్ తిరిగి ప్రారంభించటానికి దారితీసింది. ఇటువంటి పరిస్థిత�
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ, ఆధునిక వైద్యశాస్ర్తాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. మొదటి, రెండో దశ కరోనా వ్యాప్తితో కోట్ల మందిని రోగగ్రస్థులను చేస్తూ, లక్షల మంది ప్రాణాలను బలిగొంటూ, వైద్య విజ
బొర్రయ్య శెట్టి పరుగు పరుగున వచ్చాడు. గురువు గారూ ఆలస్యం అయిందా అని రొప్పుతూ అన్నాడు. అవును శిష్యా రేపటి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో మన స్టేట్మెంట్లు రావాలంటే కాస్త ముందుగానే పంపాలి కదా. ఇంకా ఆలస్య�
నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం జీవ వైవిధ్యం దెబ్బతింటే పర్యావరణానికే ముప్పు ఏర్పడుతుంది. జీవుల మధ్య ఆహారగొలుసు దెబ్బతిని ప్రాణులన్నింటికీ ప్రమాదం వాటిల్లుతుంది. భూమిపై ఆహారపంటలు, ఫలాలు, ఔషధాలు �