నదీజలాల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదనలను వినిపించే అధికారం బేసిన్ రాష్ర్టాలకు మాత్రమే ఉంటుంది. తెలంగాణ ఒక రాష్ట్రంగా లేదు కాబట్టి కృష్ణా జలాల పంపిణీ కోసం గతంలో ఏర్పాటుచేసిన రెండు ట్రిబ్యునళ్ల ముందు
దేశంలో ఊహించనిరీతిలో విరుచుకు పడుతున్న కరోనా మరింత ప్రమాదకరంగా మారింది. రోజువారీ కేసులతో పాటు మరణాలూ పెరుగుతుండటం కలవరపెడుతున్నది. దేశంలో వరుసగా రోజుకు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
మనిషిని మనిషి తాకలేని వైనం..చేయిచేయి కలపలేని దైన్యం..హృదయాలను హత్తుకునిఆప్యాయతలను పంచుకోలేని కాలం..ఇప్పుడు కరోనాతో మనిషి జీవితం చిధ్రం..ఇక ముందు ముందు ఏమి చేయాలనో చైనా వ్యూహం.. ఆఖరి మజిలీ కూడా అల్లకల్లోలం..
పశ్చిమాసియాలో పాలస్తీనా- ఇజ్రాయెల్ వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు తాజాగా 200 రాకెట్లతో దాడి చేయగా, ఇజ్రాయెల్ సేనలు మిలిటెంట్లు లక్ష్యంగా విమానదాడులు చేస్తున్నది. ఫలితంగ
రాష్ట్రంలో మొత్తం 10,763 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఉపాధ్యాయులు 1.18 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు చెప్తారు. 20 కన్నా ఎక్కువ సిబ్బం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లు పరిమిత పెట్టుబడితో ఉత్పత్తి, ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వ్యవసాయరంగం తర్వాత 6.33 కోట్ల ఎంఎస్ఎంఈలు 11 కోట్ల మం
దేశానికి స్వాతంత్య్రం లభించి, భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సుమారు ఆరు దశాబ్దాల పాటు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగానూ కేవలం రెండు, మూడు వర్గాల వారికే ప్రాముఖ్యం లభించింది. మిగ�
బాహ్యశుద్ధి వలయు బ్రతుకునందెప్పుడుఅంతరంగ శుద్ధి ఎంతో మేలువాక్కు శుద్ధి లేదు ప్రాణి హింస పెరిగివింత ‘కరొన’ ప్రబలె విశ్వమంత!ముక్కు మూతి మూయు మొదటి రక్షణ మాస్కుజాగరూకుడవయి సంచరించుమంచి తిండి నిద్రమించి