కరోనా మహమ్మారితో కార్పొరేట్ దవాఖానలు ఆస్తులు పోగేసుకుంటుంటే, చికిత్స కోసం వచ్చే రోగులు ఆస్తులమ్ముకొంటున్నారు. ఒకప్పుడు డబ్బుంటే కార్పొరేట్ దవాఖానకు వెళ్తే జబ్బు పోతుందనేవాళ్లు. ఇప్పుడు మాత్రం డబ్బ�
భారతదేశానికి పల్లెలే పట్టుగొమ్మలు.., గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధి..స్వాతంత్య్రానంతరం మన నాయకుల నుంచి వింటూ వస్తున్న నినాదాలు ఇవి. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప�
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రాబల్యం వేగంగా విస్తరిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. కాబూల్తో పాటు ఇతర నగరాల నుంచి మన ఉద్యోగులను, ఇతర పౌరులను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. మన దేశానికి కాబూల్లో రాయబార �
మన చెపుతుంది చెట్టు తన మూలాలను పండులో దాచి భావి తరాలకు అందిస్తుంది. మనిషి తన మూలాలను జన్యువుల్లో దాచి వారసులకు అందిస్తాడు. అలాగే ఈ భూమి కూడా. తను ఆశ్రయమిచ్చిన అనేకానేక జీవుల, జాతుల స్మృతులకు మనకోసం మట్టి ప�
తెలంగాణ తెలుగు సృజనాత్మకం. మట్టి పరిమళాల భరితం. తెలంగాణ భాషలోని అద్వితీయమైన ‘జోడి పదాలు’తెలుగు భాషకే వన్నెతెచ్చాయి. కవల పిల్లల్లాంటి వీటిని పదవిన్యాసాలు, జంటపదాలు లేదా జోడి పదాలు అనవచ్చు. తెలంగాణ మాండలి
రాక రాక వచ్చిన చుట్టంతో కడుపులో ఉన్న ఎతనంతా చెప్పుకున్నంత సాదాసీదాగా సూటిగా కథ చెప్పడం దేవేంద్ర ప్రత్యేకత. కొందరి కథలు చదువుతుంటే ఏవో ఊహలోకాల్లోకి వెళ్లినట్టుగా, పరిచయం లేని జీవితాలను చూసినట్టుగా అనిప�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం19 తెలుగులో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి మొల్ల. ఆమె ‘రామాయణం’ను రచించింది. అది చాలా చిన్నది. సంగ్రహంగా ఉంది. కాబట్టి భాస్కరుని రామాయణం వలె ఇది వాల్మీకి రామాయణానికి అనువాదం క
‘అడవులు అంతరించిపోతే ఇబ్బందులు పడతాం. ఒకప్పుడు ఇందల్వాయి అడవుల నుండి వెళ్లాలంటే పది వాహనాలు కలిపి ఒకేసారి పంపించేవారు. అంతటి కీకారణ్యం ఇపుడు మరుగున పడిపోయింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో అన�
తెలంగాణ పల్లెల్లో మణిహారంకోటి కలల బతుకులు స్వర్ణ మయంఆరు దశాబ్దాల పోరు ఆగి ఉదయించిన నవ కిరణం!నిజాముల నిరంకుశత్వం..రజాకరుల రాచరికపు దౌర్జన్యంఎదిరించి ఉద్యమించిసాధించుకున్న ప్రజాస్వామ్యంవేల ప్రాణాల త్య