‘వెన్నెల్లో/ ఏటిలోని వెండి పళ్లాన్ని/ మూతితో జరుపుతోంది గుర్రం..!’‘గాలితరగ/ దీపంతో పాటు/నా నీడనూ పట్టుకెళ్లింది..!’ ఈ కవితా పాదాలు చాలు కవి ప్రతిభ ఏంటో చెప్పటానికి. ఏవో కొన్ని వాక్యాలు రాసి ముక్కలుగా విరిచే�
ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంత మత్స్యరంగానికి పూర్తిస్థాయిలో జవసత్వాలను రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చుతున్నది. ఐదేండ్లుగా తీసుకుంటున్న చర్యలతో ఆ రంగం�
అప్పుడప్పుడే పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకున్న చిన్నపిల్లలు వేసే బొమ్మలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మానవ సమాజ బాల్యం కూడా ఇలాంటి ఎన్నో బొమ్మలు వేసి, మెదడులో సృజనను, వేళ్ల మధ్య పట్టును పెంచుకొని ఆ తర్వాత కాలం�
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ‘1960 పౌర గ్రంథాలయ చట్టం’లో ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు నెం.35, 2015 డిసెంబర్ 21 ద్వారా తెలంగాణ రాష్ట్ర పౌర గ్రంథాలయ చట్టాన్ని అమలుచేసింది. తద్వా
స్వల్పకాలంలో అతి వేగవంతమైన అభివృద్ధిని సాధించిన తెలంగాణ రాష్ర్టానికి నీతిఆయోగ్ ప్రశంస లభించడం గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర సమితి వాడవాడలా జెండా పండుగ జరుపుకొంటూ, ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మిం�
‘తెలంగాణ నేల మీద గులాబీ జెండా ఎదురుగాలి ఎంతొచ్చిన ఎగురును మన జెండా ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన జెండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా ముప్పయి మూడు జిల్లాల్లో గులాబీ జెండా ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా…
‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం..’ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగింది.ఈ పాట నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ రచించారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్దేశం ముందుగానే �
ఒకవైపు అఫ్గానిస్థాన్ పరిణామాలు ఆందోళనకరంగా పరిణమిస్తున్న తరుణంలో మరోవైపు చైనా శ్రీలంకలో పాగా వేసి భారత్ను ఇరుకునపెట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నది. ప్రపంచమంతా కరోనా మహమ్మారిని, తదనుగుణంగా ఏర్పడిన ఆ
హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. ఇది మాదక ద్రవ్యాల భయంకర రూపానికి ప్రతీక. అంతర్జాతీయ విమానాశ్రయాలు, రైళ్లలో, వాహనాల్లో పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలు వందలు, వేల కోట్ల రూపా
‘భూగోళం మనిషి సొంతం కాదు.. మనిషే భూమి సొంతం. భూమ్మీద ఉన్నవన్నీ పరస్పర ఆధారితాలు. ఈ జీవవ్యవస్థలో మనిషి ఒక భాగం మాత్రమే. ఆ జీవవ్యవస్థకు మానవులు ఏం చేస్తే దానిప్రభావం తిరిగి మానవులపై కూడా అదేస్థాయిలో పడుతుంద�
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా టీఆర్ఎస్ పార్టీని నిర్మించగలమని కేసీఆర్ ఈ నెల 24న అన్నారు. ఈ మాట ఆయన మనసులో 2015 నుంచి మెదులుతున్నదే. పలు కారణాలతో వాయిదా పడిన ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు �
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, కలల్ని సాకారం చేస్తూ, గెలుపును చిరునామాగా మార్చుకొని, అభివృద్ధే ఆలంబనగా దేశ యవనికపై కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మంద�
‘ముస్సోలినీ కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాలు పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వినాశనం నుంచి కోలుకోవడానికి మన దేశానికి అంతకంటే ఎక్కువ కాలమే పడుతుంది’ అం�
రాష్ట్ర అవతరణ తర్వాత మనదైన చరిత్ర, సాహిత్య, సాంస్కృతిక వికాసం గురించి ప్రచురణలు చేపట్టి తెలంగాణ పునరుజ్జీవనంలో తెలంగాణ ‘తెలుగు అకాడమీ’ తనదైన పాత్రను పోషిస్తున్నది. ఈ కృషి మరింత అర్థవంతంగా, సారవంతంగా కొన
తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయాన్ని లిఖించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్