భారతదేశ చరిత్రను చదువుకునే వాళ్లకు సింధులోయ ప్రజలకు కంచు తెలుసనీ అందుకే దాన్ని కంచుయుగం అంటారనీ తెలుసు. ఆ తర్వాతే భారతదేశంలో ‘అయో యుగం’ అంటే ఇనుము యుగం వచ్చిందని చదువుకుంటాం. అంటే సుమారు క్రీస్తు పూర్వం
నేను పుట్టకముందే గజ్వేల్ మున్సిపాలిటీగా ఉండె. మున్సిపాలిటీ తొలి చైర్మన్గా మా నాయిన తలకొక్కుల ఎల్లయ్య పని చేసిండ్రు. ఆ తర్వాత కాలంలో గజ్వేల్ గ్రామపంచాయతీగా మారింది. చాలా ఏండ్లు గడిచిన తర్వాత మళ్లా ఈ ఏ�
నేనెప్పుడూ జై తెలంగాణ అన్న కానీ.. జై కేసీఆర్ అని అనలే. కానీ ఇవ్వాళ ఆర్బీఐ డేటాను చూసిన తర్వాత జై కేసీఆర్ అని సంతోషంగా అంటా. భారతదేశ జీడీపీకి అత్యధికంగా దోహదం చేసే రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగోదని ‘న్యూ ఇండ�
ఈ మట్టిలోనే పుట్టారు.. ఈ మట్టిలోనే పెరిగారు.. ఈ మట్టిలోనే చదివారు.. ఈ మట్టిలోనే తిన్నారు.. ఈ మట్టిలోనే పన్నారు.. కానీ బుద్ధులు మాత్రం ఈ మట్టివి రాలేదు. ఈ నేల గాలి ఏ మాత్రం సోకలేదు. అందుకే గాలి మాటలు మాట్లాడతారు.. �
‘మరక మంచిదే’ అంటుందో వాణిజ్య ప్రకటన. మరి ‘మార్పు’ కూడా మంచిదేనా? మంచిదో చెడ్డదో కానీ మార్పు అనేది అనివార్యం. తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటితరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తున్న�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు వస్తున్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినం అని బీజేపీ వారు అదే పనిగా ఊరేగుతున్నారు. విలీన, విమోచన, విద్రోహ, విషాద దినం అంటూ తెలంగాణలో లోగడ చాలా చర్చే సాగింది. విమోచన దిన
1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు భారత స్వాతంత్య్ర పోరాటంగా ఖ్యాతికెక్కింది. మొదలైనపుడు ఈ పోరాటం స్థానికమైనదే. అది బ్రిటిష్ ఇండియా అంతటా విస్తరించి, ఒక దేశ నిర్మాణానికి, జాతీయతా భావనకు స్ఫూర్తినిచ్చిందంట�
‘ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు’ ఉంది ఇకపై దొడ్డు వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారింది. 60 ఏండ్ల అన్యాయాలకు వ్యతిరేకంగా 14 ఏండ్లు క�
కరోనా నుంచి మానవాళిని కాపాడేది మూడు పొరల మాస్కులైతే.. అనాదిగా భూగోళంపై జీవజాతిని రక్షించే ఏకైక రక్షణ కవచం ఓజోన్ పొర. ఇది సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూగ్రహంపై ఉండే సకలజీవు�
‘జేపీ మోర్గాన్కు హైదరాబాద్ ఒక కీలకమైన ఆర్థిక, టెక్నాలజీ హబ్. భారతదేశానికి సంబంధించి మా కంపెనీ అభివృద్ధిగాథలో ఈ నగరం విడదీయలేని భాగం’- హైదరాబాద్లో 8.2 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో నిర్మించిన తమ
75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమి�
మానవాళికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ స్థాపన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు ద్వారా పౌరపాలన ఏర్పాటు ఒక్కటే కాదు. అందరికీ సమాన హక్కులు, అవకాశాలు, భాగస్వామ్య
ట్రంప్ హయాంలో అనేక ఇబ్బందులకు, అనిశ్చితికి లోనైన భారతీయ అమెరికన్లు బైడెన్ నేతృత్వంలో డెమొక్రటిక్ ప్రభుత్వం ఏర్పా టు కాగానే హమ్మయ్య అనుకున్నారు. భారతీయులు తన మీద పెట్టుకున్న ఆశలను బైడెన్ వమ్ము చేయల�