Ramappa Temple | ‘రామప్ప‘కు ఆ పేరెలా వచ్చింది? ఆలయ శిల్పి పేరు మీదుగా వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. ఇది నిజమేనా? ఎంతో చారిత్రకప్రాధాన్యం ఉన్న రామప్ప గుడి పేరుపై విభిన్న వాదనలు, అవగాహనలు ఉన్నాయి. అయితే దేనికైన�
ఉపదేశం విదుశ్శుద్ధం సంతస్త ముపదేశినఃశ్యామాయతే న విద్వత్సుయః కాంచన మివాగ్నిషు అగ్ని పవిత్రమైనది. శుచియైన అగ్నియందు కాల్చబడిన సొక్కం బంగారం కూడ రంగు మారదు. అట్లే.. ఉత్తములైన గురువులు ఉపదేశించిన ఉత్తమ విష�
దళితవిజయగాథ ఆమె- దళిత బాలిక బాల వధువు పేద కుటుంబం పల్లెటూరు నేపథ్యం ఆమె పేరు కల్పన ఆమెకు జీవితమంటేనే అలుపెరుగని పోరాటంఅడుగడుగునా అనేక సవాళ్ళను అధిగమించింది…కానీ… పూట గడవడానికి నాలుగు రాళ్ళు సంపాదించడం
‘మనవాళ్ళు ఒత్తి వెధవాయలోయ్’ అని గురజాడ అప్పారావు ఏ సందర్భంలో అన్నాడో కానీ, ప్రతిభని, మంచితనాన్ని గుర్తించి గౌరవించే సంస్కారం తెలుగు వాళ్ళలో తక్కువే అని చెప్పాలి. ఎవరో ఎక్కడో ఏదైనా సాధించినా, ఒక పురస్క�
‘రాబోయే ఎన్నికల గూర్చి ఆత్రపడే రాజకీయ నాయకులను కాదు, రాబోయే తరాల గూర్చి ఆలోచించే రాజనీతిజ్ఞులను ఎన్నుకోండి..’ అన్నారు బెర్నార్డ్ షా. అందుకే దయచేసి మేధావులు ప్రజల్ని ఆ దిశగా చైతన్యవంతం చేసే గురుతర బాధ్య�
తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకొనే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు విశిష్టమైనవి. బాలికలు, మహిళలకు ఎంతో ఊరటను,ఉత్సాహాన్ని కలిగించే ఈ రెండు పండుగలూ సారవంతమైన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడతాయి. ఇవి మ
రాష్ట్ర అవతరణ తర్వాత అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్న పనుల వల్ల, దేశానికే ఆదర్శప్రాయమైంది. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ఏ పార్టీకి ప్రతి
విద్యుత్, నీరు.. ఈ రెండింటి ప్రాధాన్యం పెరిగిన సందర్భంలో వాటి వినియోగంపై శాస్త్రీయంగా ఆలోచించాల్సిన సమయం ఇది. మనం తాగే, వినియోగించే నీటి చక్రం ప్రతి చర్య గురించి అంటే.. నీటిని ఎత్తిపోయడం, తరలించడం, శుద్ధి �
గులాబ్ తుఫాన్ కారణంగా మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కామారెడ్డి జిల్లాలోని ఆ గ్రామం చుట్టూ నీళ్లే. బయటకు పోవటానికి వీల్లేని పరిస్థితి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ 16 నెలల చిన్నారికి అత్యవసర ఔషధాలు కా�
‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో ఈటల రాజేందర్ రుజువు చేశాడు. అక్కున చేర్చుకొని అందలమెక్కించిన పార్టీకి వెన్నుపొడిచిన రాజేందర్ తనకు అన్యాయం జరిగిందని నమ్మబలుకుతున్నాడు. నిజానికి ఈటల�
టీఆర్ఎస్ పాలనను నిన్నటివరకు విమర్శించిన మేధావులు, రచయితలలో క్రమంగా ఒక్కొక్కరు వాస్తవాలను గుర్తిస్తుండటం ఒక కొత్త పరిణామం. ఇది ఇటీవల వారి మాటలు, రచనలలో కనిపిస్తున్నది. వారికి అటువంటి గుర్తింపు కలగటాన�