ప్రస్తుతం దేశంలో మునుపెన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో సంక్షోభం తలెత్తింది. దీంతో దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. 108 కేంద్రాలు అతి క్లిష్ట పరిస్థి�
వానకాలం పండిన వడ్లనూ కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అభయం రైతులలో కొండంత భరోసాను నింపింది. దొడ్డు వడ్లు కొనబోమంటూ ఇటీవల కేంద్రప్రభుత్వం చెప్పటంతో రైతన్నలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేసీఆర్ తీసుకున
తెలంగాణను చూస్తుంటే దేశమే ఆశ్చర్య పోతున్నది! తెలంగాణకు ఏడేండ్ల పసిప్రాయమైనా 70 ఏండ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు పోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టించిన అద్భుతమైన ప్రగతి తెలంగాణ ప్రజల కండ్�
రెండు వేల ఏండ్ల కిందట రోమ్ సామ్రాజ్యంతో వర్తకం చేసిన ప్రాంతం కొండాపూర్. ఇది శాతవాహనుల నాణేల ముద్రణశాలనా అని ఆలోచింపజేసే నగరం. శాతవాహనుల ముప్ఫై కోటల్లో ఒకటిగా అలరారిన అలనాటి నగరం.. హైదరాబాద్కు 70 కిలోమీ�
పాట అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే పాట అనే పేరును జానపదంలో ఆధునికతతో జతచేసి మనకు అందించాడు రచయిత లక్ష్మణ్. జానపదగీతం అంటేనే ఎటువంటి నిర్బంధాలు, ఆడంబరాలు లేనటువంటిది. ఎవరైనా తమ సందర్భానికి అనుగుణంగా మార�
కాసె సర్వప్ప కన్నా పూర్వం 16వశతాబ్దంలో ఏకామ్రనాథుడు ‘ప్రతాప చరిత్ర’ అనే చారిత్రక కావ్యాన్ని రచించాడు. తెలుగులో ఇదే మొట్టమొదటి వచన కావ్యం. తెలంగాణ నుంచి మొట్టమొదటి తెలుగు వచన కావ్యం ఇదే. ఈ రచనలో కాకతీయ రాజ�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నఅసెంబ్లీలో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘రాబోయే కేంద్ర ప్రభుత్వంలో మనమే కీలకం కావచ్చు, టీఆర్ఎస్ శాసించే ప్రభుత్వమే రావచ్చు. దేశ రాజకీయాల్లో ఏదై�
భారతీయ రైల్వే దేశానికి జీవనాడి. సామాన్య ప్రజలకు తక్కువ ధరకు రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న సంస్థ. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మన దేశానిది. రోజూ 2 కోట్లకు పైగా ప్రజలు రైల్వే సేవలను వినియ�
పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. అడవులు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమే. కాబట్టి ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచాలి. పర్యావరణ పరిరక్షణకు, అడవుల సంరక్షణకూ తెలంగాణ ప్రభుత్వం చే�
మనిషికి శ్వాస ఎంత ప్రాణాధారమో, దేశ సామాజిక, ఆర్థిక పరిపుష్ఠికి విద్యుత్తు అంతటి ప్రధానమైనది. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలలో బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్తు సంక్షోభం ముసురుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం మీ�
ఆరు దశాబ్దాల అవిశ్రాంత పోరాటం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. వారసత్వంగా లభించిన సమస్యలను బట్టి ఈ రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి ఏమైనా సాధించగలదా? అని అప్పట్లో ఎవరికైనా సందేహం కలిగి �
‘విద్యుత్ చట్టం-2003’ను సవరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్షాలు, రైతు, ఉద్యోగ సంఘాలు ఈ విద్యుత్ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యుత్ వ్యవస్థల్లో నిర
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా, ప్రత్యేకంగా జరుపుకొనే పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రజల ఆశలకు, యాసకు, భాషకు, మాండలికానికి బతుకమ్మ పాట వేదిక. ప్రకృతి శక్తిని ఆవిష్కరించే వేదిక బతుకమ్మ. భారతీయులంతా సంప్రదాయ పూజ పద్
కరాళ వదనాం గౌరీం ముక్తకేశీ చతుర్భుజామ్కాళరాత్రిం కరాళికాం దివ్యాం విద్యుత్ మాలావిభూషితామ్॥ఇది కాళరాత్రి అమ్మవారి ధ్యానశ్లోకం. సంస్కృతంలో ‘ళ’ అనే అక్షరం లేనందున ఆమెను కాలరాత్రిగా పిలుస్తారు. రాత్ర