ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటన – మానవులను పీడిస్తున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టి సారించేలా, ఆలోచనాత్మకంగా ఉన్నది. ఉదాహరణకు ‘సోషల్ మీడియా’పై మరింత చర్చను ముందుకు తెచ్చింది. చుట్టమై వచ్చి దయ్యమై �
Telangana History | కోటలింగాలలో మొదలైన శాతవాహన సామ్రాజ్యం తెలంగాణలో గోదావరి నుండి కృష్ణ వరకు విస్తరించింది. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహా సముద్రం, ఉత్తరాన వింధ్య దాటి మధ్యప్రదేశ్ వరకు విశాలమైన భూభాగం
‘రామప్ప శిల్పి పేరు కాదు’ అని ముందే నిర్ణయించుకొని దానికి కావలసిన ఆధారాలు వెతికే పనిలో పడినట్లు ద్యావనపల్లి సత్యనారాయణ గారి వ్యాసం ఉంది. ఆయన వ్యాసం ఆరంభంలోనే ‘దేనికైనా శాస్త్రీయ ఆధారాల వెలుగులో నిర్ధా�
‘సద్ది తిన్న రేవును తలువాలె’ అన్నది.. సాధారణ జనం నుంచి మొదలుకొని, ఎంతటివారికైనా వర్తించే నైతికతను బోధించే గొప్ప సామెత.తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని ప్రతిఫలించే సామెత. తెలంగాణ ప్రజలు నియ్యత్దార్లు. రేషమున
ఆశ్వయుజ మాసంలో నవరాత్ర దీక్షతో ఆదిశక్తిని ఉపాసించడం విశేష ఫలప్ర దం. రాత్రి అంటే తిథి. శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మను ఆరాధించి దశమి నాడు ఉద్వాసన చెప్పడం ఆచారం. తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూప
మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయకున్నా పర్వాలేదు కాని అపకారం మాత్రం తలపెట్టకూడదు. మనకు మంచి చేసిన, జీవితాన్నిచ్చిన వారి పట్ల విశ్వాసంగా ఉండాలి. వారికెప్పుడూ మోసం తలపెట్టకూడదు. హుజూరాబాద్లో జర
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని ఆశావాదులు ప్రబోధిస్తారు. కానీ, విస్తృతంగా అందివచ్చిన అపార అవకాశాలే సంక్షోభాలకు దారితీస్తే?! ఇప్పుడు వరి పంట విషయంలో తెలంగాణ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. ఆహార
సత్సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు భారతదేశం పెట్టింది పేరు. వాటిని మర్చి పోకుండా భావితరాలకు అందివ్వడంలో పండుగల పాత్ర ప్రముఖమైనది. అలాగే ప్రజల ఆరాట పోరాటాల్లో పండుగల పాత్రకూడా అమోఘమైనది. తెలంగాణ రాష్ట్ర �
కొందరు తల్లి దండ్రులు తమ సంతానం కోసం తరతరాలు తిన్నా తరగని ఆస్తులు కూడబెడతారు. కానీ భూగోళమే నివాసయోగ్యంగా లేనప్పుడు, మానవాళి మాత్రమే కాదు, సమస్త జీవరాశి అంతరించి పోయే ప్రమాదం ఏర్పడిన తరువాత, ఎన్ని ఆస్తులు
నాగరికత అభివృద్ధికి ఆధునికత తోడ్పడాలి కానీ, వినాశానికి దారి తీయకూడదు. మానవుడు ఆర్థికాభివృద్ధి కోసం ప్రకృతి వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. అడవులను నరికి వేయడం, పరిశ్రమలు నెలకొల్పి కాలుష్యాన్న
గాడ్సే నిజమైన దేశభక్తుడే అయితే, తాను నమ్మిన సిద్ధాంతాల సాధన కోసం జనంలోకి వెళ్ళాల్సింది. ఓటు హక్కు అనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చు. కానీ, విద్యావంతుడైనప్పటికీ గాడ్సే ఒక మొరటు పద్ధతిని ఎంచుకుని, ప్రపంచం చేత జ
మా ఊరి కోదండరామాలయం పూజారి రత్నమాచారి ప్రస్తావన ఇంతకుముందొకసారి వచ్చింది. ఆయన బతుకడానికి పూజారి అయినప్పటికీ కడు ప్రజ్ఞావంతుడు. మా ఊరి కరణం పంతులుగారు, పోలీస్ పటేల్, మాలీ పటేల్ అవసరమైనప్పుడు ఆచారిగార�
ఢిల్లీ శివారు ప్రాంతంలో నిరసనోద్యమంలో ఉన్న రైతులపై ఒక కేంద్ర మంత్రి కుమారుడి కారు దూసుకుపోవడం, కొందరు మరణించడం, మరెందరో గాయపడటం అత్యంత విషాదకరం. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు ఏడాదికాలంగా రైతుల�