విద్యా వ్యవస్థలో ‘ఉన్నత విద్య’ కీలకమైనది. మెరుగైన సమాజం నిర్మించడంలో, ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి అవసరమైన మానవవనరు ల అభివృద్ధిలో ‘ఉన్నత విద్య’ది ముఖ్యమైన పాత్ర. అందుకే, తెలంగాణ ఆవిర్భావం నుంచి మారుతున్న
ప్రపంచ చరిత్రలో, మానవులు వ్యవసాయం నేర్చి స్థిర నివాసాలు ఏర్పరచుకున్న క్రమంలో తొలుత గణతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిని మన ప్రజాస్వామ్య రాజ్యాలకు తొలి రూపమని చెప్పుకోవచ్చు. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంల�
భారతదేశం ఒక సమాఖ్య దేశం. ఇందులో కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో సహకరించుకోవాలి. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధమైన బాధ్యత. ఈ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ సమ�
సెప్టెంబర్ 26న ఐలమ్మ జయంతి ఆధిపత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాట రణనినాదం ఇచ్చింది ఆమె. గడీల నుంచి దొరలను ఉరికించి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడింది. తెలంగాణ పౌరుషాన్ని, �
ఏదో ఒకటి వాగి రోజూ పేపర్లలో పేరు వచ్చేలా చూసుకోవడం చర్లపల్లి జైలువాసి రేవంత్రెడ్డికి బాగా అలవాటు. మొన్నటిదాకా చింతపండు నవీన్కుమార్ కూడా మీడియాను అడ్డుపెట్టుకొని తన మురికికాలువ వంటి నోటి పారుదల ద్వా
కేంద్ర ప్రభుత్వం ‘సహకార్ సే సమృద్ధి’ నినాదం ఇచ్చింది. దాని సాఫల్యానికి కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించి, ఆ శాఖను ‘అమిత్ షా’కు అప్పగించింది. ఇది భారత సహకార ఉద్యమ పటిష్ఠతకు మేలు చేసేదా? లేక సహకార స�
‘… తీర్థ యాత్రాచణ శీలినై జనపదంబులు, పుణ్య నదీనదంబులున్/ జూచితినందునందు గల చోద్యములున్ గనుగొంటినా పటీ/ రాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబుగన్’ అంటూ మను చరిత్రలో ప్రవరాఖ్యుడికి సిద్ధుడు తన యాత్రా వ
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల నాల్గవ ఆదివారాన్ని ప్రపంచదేశాలు ‘నదుల దినోత్సవం’ (రివర్స్ డే)గా జరుపుకొంటున్నాయి. 2005లో ఐక్యరాజ్యసమితి ‘వాటర్ ఫర్ లైఫ్ డెకేడ్’కు పిలుపునిచ్చిన సందర్భంగానే ‘వరల్డ్
కేరళ రాష్ట్రం నుంచి ‘కిటెక్స్’ అనే కంపెనీ తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్టు ఓ దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఆ వార్త చదివిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ కంపెనీ సీఈఓ
‘సోనూసూద్’.. ఈ పేరు వినగానే ఎవరికైనా కరోనా కాలంలో వలస కార్మికులకు ఆయన అందించిన సాయం గుర్తుకువస్తుంది. సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించినా, నిజ జీవితంలో మాత్రం నాయకుడనిపించుకుంటున్నారు. సోనూసూద�
పోటీ ప్రపంచంలో ఎవరికైనా నైపుణ్యమే అతిపెద్ద బలం. కరోనా నేపథ్యంలో ఉపాధి రంగంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ఈ తరుణంలో యువత నైరాశ్యంలో కూరుకొనిపోకుండా నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వ ముందుచూ�
కంటికి కనవడనంత దూరం నీళ్లుంటయి మా మానకొండూర్ పెద్ద చెరువుల. ఒకప్పుడు గంగాళంలా ఉన్న చెరువు వలస పాలనల తాంబాళం లెక్కయింది. నెర్రెలు వారి, గుండ్లు తేలినయి. కట్టపొంటి ఆడుకుంట, దూపైనప్పుడు దోసిట్ల పట్టుకొని తా�
గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో దళిత, గిరిజనుల ఆత్మగౌరవం పేరుతో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఒక సభ నిర్వహించింది. ఈ సభకు అనేక మందిని తరలించుకువచ్చింది. కానీ, ఆ వచ్చినవారు గజ్వేల్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయార
రాజకీయక్షేత్రంలో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో విపక్షనేతల మాటల తీరు సామాన్యునికి సైతం వెగటు పుట్టిస్తున్నాయి. విమర్శలు పరిధిని దాటి వ్యక్తిగత నిందల దాకా పోవటం సత్సం