హైదరాబాద్ ప్రాంత 1600 ఏళ్ళ చరిత్రకు సాక్ష్యం చైతన్యపురి శాసనంకృష్ణా-గోదావరి మధ్య విస్తరించిన రాజ్యం.. రాజాదరణ పొందిన వైదికం, బౌద్ధం హైదరాబాద్లో మూసీ అనగానే ఒక ‘పెద్ద మురికి కాలువ’ అనే బాధాకరమైన భావన కలుక�
గోదావరి బేసిన్లో తుమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా వార్ధా నదిపై బరాజ్ కట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టడం విస్మయం కలిగించింది. ఇది తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి ఉన్న అననుకూల
భారత, బ్రిటన్ దేశాల ప్రధానులు, అమెరికా, చైనా,రష్యా దేశాల అధ్యక్షులు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రాధాన్యం గల దేశాల పాలకులు. వారి ప్రాణ రక్షణ కోసం ఆయా దేశాలు పటిష్ఠమైన భద్రతను ఇస్తాయి. రక్షణ ఏర్పాట్లు, ఆధ
బీజేపీ దళిత వ్యతిరేకిగా తన వైఖరి కొనసాగింపుగానే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అంశాన్ని విస్మరిస్తున్నది. ‘వర్గీకరణ’ను ఎన్నికల హామీగా మాత్రమే మిగిల్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకర�
ప్రజాస్వామ్య రథాన్ని కరోనా అడ్డుకోలేదు అన్నట్లుగా ఎన్నికల సంఘం (ఈసీ) ముందుకే వెళ్లటానికి నిర్ణయించింది. కొవిడ్ థర్డ్వేవ్ నేపథ్యంలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా? అన్న సందేహాలకు తెరదించి
తమ బాధ్యతారాహిత్యం ఎంత ప్రమాదకరంగా మారుతున్నదో, దాని దుష్ట భావాలు చివరకు తమపైనే ఏ విధంగా ఉంచవచ్చునో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఒక్కసారైనా ఆలోచిస్తున్నదా? సమస్యలపై రాజీలేని తనం వేరు, విచక్షణా రహిత ప్రవర్తన
పంకజ్ కపూర్ ఆధ్వర్యంలో ‘జుబాన్ సంభాల్కే’ అనే కార్యక్రమం వచ్చేది. ఇంగ్లీషులో ‘మైండ్ యువర్ లాంగ్వేజ్’ అనేది కూడా భాష మీద, మాట జారే వారికి బుద్ధి చెప్పే కార్యక్రమాలు ఇవి. ముఖ్యంగా రాజకీయనాయకులు పరస�
ఇది 21వ శతాబ్దమని, ఈ కాలంలో ఇంకా బలప్రయోగంతో ఒక జాతి ఆకాంక్షను అదిమిపెట్టటం, వారి గొంతుకను ఉక్కుపాదంతో అణచివేయటం సాధ్యం కాదని చైనా నేటికీ గుర్తించినట్టు లేదు. టిబెట్ను తమ పెరటిస్థలంగానే ఇప్పటికీ భావిస్త�
Telangana History | తుమ్మలగూడెం విష్ణుకుండి రాజ్య తొలి రాజధాని అనే ఆధారాలున్నాయి. ఇక రెండో ఆధారం, విష్ణుకుండి రాజులు శ్రీ పర్వత స్వామి భక్తులమని చెప్పుకొన్నారు. అంటే శ్రీశైల మల్లికార్జునుడి భక్తులైనా కావాలి లేదా శ్
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొద్ది రోజుల కిందట ‘ధర్మ సంసద్’ పేరుతో జరిగిన సమావేశంలో కొందరు ఒక మతానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. మన దేశాన్ని మతరాజ్యంగా మార్చాలనే అభిప్రాయం వ
శాతవాహనులు క్రీ.శ.225 ప్రాంతంలో తెరమరుగైన తర్వాత రాష్ట్ర కూటుల సామంతులుగా వేములవాడ చాళుక్యులు వచ్చేవరకు తెలంగాణలో సుమారు సగభాగం అంటే గోదావరీ ప్రాంత చరిత్రలో పెద్ద వెలితి కనిపిస్తుంది. సుమారు ఐదు శతాబ్దా�
వ్యవసాయానికి, విద్యుత్తుకు ఉన్న విడదీయరాని బంధం మన రైతాంగానికి తెలుసు. రైతులందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతారు. అందుకే, తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యల్లో ఒకటి వ్య