ఒక్క దెబ్బతోచెదరగొట్టావు గదరా!కష్టజీవుల ఉసురుఊరికే పోదు. ఎంత చక్కని వరుస బంతులవి!అలవిగాని బరువుల్నిఅలవోకగామోసుకెళ్తున్నాయి. అలసటెరుగని బుజ్జి కాళ్లుఅన్వేషణ మానని చిన్ని కళ్లుదూరాలు వాటికో లెక్కా!ఎదు
15.6.2021‘హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగ స్పందించి అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ సెంటర్ను హైద
ఐటీ రంగానికి అమెరికా వంటి అగ్రదేశాలు కేంద్రంగా ఉన్నప్పటికీ, భారతీయ నిపుణులు సారథ్యం వహించి ఆ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియామకం తాజా పరిణామం. దాదాపు డజన�
గుప్తుల కంటే ముందే ఇక్షాకుల కాలంలో ప్రారంభం నాగార్జునకొండ ప్రాంతంలో బయటపడినవి దేశంలోనే తొలి వైదిక ఆలయాలు. వైదిక ఆలయాల నిర్మాణం పెద్ద ఎత్తున గుప్తుల కాలంలో జరుగగా, అంతకు మునుపే కృష్ణా లోయ ప్రాంతంలో ఇక్ష్
దేశ ఆహార భద్రతకు, భారత రైతాంగ భవితవ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమించే మూడు సాగు చట్టాలను రద్దుచేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆహ్వానించదగినదే. ఇది దేశ వ్యవసాయ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న రైతాం�
ఈ మధ్య ప్రధాని మోదీ కార్పొరేట్లు, ఫైనాన్స్ పెట్టుబడిదారులను సంపద సృష్టికర్తలని ప్రశంసించారు! మోదీ గారూ.. దేశంలోని కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీ యజమానులు తమ ధనమంతా ఒకేచోట కుమ్మరించి దానిచుట్టూ వాళ్ళను క
చెట్టెక్కడానికి ప్రయత్నించేవాడు ఒకడుంటే వాడిని కాలుపట్టి కిందకు లాగేవాడు ఒకడుంటాడని పెద్దలు చెప్తుంటారు. అయితే చెట్టెక్కించాల్సినవాడే కాలుపట్టి లాగితే ఎంత దారుణం! ఇప్పుడు దేశంలో అదే జరుగుతున్నది. దే�
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1939, నవంబర్ 17న, నాజీ సైనికులు చెకోస్లోవేకియా దేశాన్ని ఆక్రమించిన సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ ప్రేగ్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా 9 మంది విద్యార్థులు,ఉపాధ్యాయులు
‘బీభత్స రసప్రధానం.. పిశాచగణ సమవాకారం..’ అన్న తీరున రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ‘వరిధాన్యం కొనుగోళ్ల క్షేత్రస్థాయి పరిశీలన’ పేరిట బండి సంజయ్ యాత్ర హింసాత్మకంగా, విధ్వంసకరంగా సాగుతున్నది. ఇది
రాష్ట్ర శాసనమండలిలో ఆరు స్థానాలు భర్తీచేసే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో శాసనమండలి ప్రత్యేకతలేమిటి? ప్రజాస్వామ్యం లో దాని పాత్ర గురించి తెలుసుకోవటం అవసరం. ఈ క్రమంలో శాసనమండలి గురించి భిన్నవాదనలున్నా�
kotha paluku | ‘ఆ రెండు పత్రికలు చదవకండి..’ ఇది ఒకప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాట. ఇప్పుడదే మాట అనే పరిస్థితి! ‘ ఆంధ్రజ్యోతి ( andhrajyothy ) ’ రాధాకృష్ణ ( vemuri radhakrishna ) తెలంగాణపై, తెలంగాణ సమాజంపై, టీఆర్ఎస్ ప�
హుజూరాబాద్ ఎన్నిక ఫలితం ఇలా ఎందుకున్నదో స్వయంగా కాంగ్రెస్ వారి మాటల్లోనే వెల్లడైంది. మనం ఇంకా వేరుగా విశ్లేషించాల్సిందేమీ లేదు. కాంగ్రెస్ అభ్యర్థికి మూడు వేల ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని, తక్కినవి �
కలిసి భోంచేద్దాం కానీ.. అరిటాకు నాది, చింతాకు నీది అన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. పన్నుల రాబడినంతా కాజేస్తూ, రాష్ర్టాలను సర్దుకుపోండని చెప్తున్నది. ఆదాయం కోసమై నెనరు లేకుండా ప్రజలపై ధరల భార�
‘సదర్’ అంటే తెలియని హైదరాబాదీ ఉండడు. భాగ్యనగరం కేంద్రంగా దాదాపు 200 ఏండ్లకు పూర్వమే ఈ సదర్ వేడుకలు ఉన్నవని శాసనాల ద్వారా తెలుస్తుంది. మన నగరం ఎలా దినదినాభివృద్ధి చెందుతున్నదో, సదర్ ఉత్సవం కూడా అలానే ప్