వర్షాధార పంటలు, బీడు భూముల పరిస్థితి నుంచి సాగునీటి సౌకర్యం, ఉచిత 24 గంటల విద్యుత్, రైతుబంధు వంటి రైతు సహాయ పథకాలతో వ్యవసాయరంగ స్వరూపమే మారిపోయింది. అనూహ్య వరి ఉత్పత్తితో రాష్ట్రం ‘అన్నపూర’్ణగా మారిపోయిం
రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భాన్ని, దాని అమలుకు ప్రభుత్వం చేస్తున్న క్రమాన్ని చూస్తున్నప్పుడు నేటి దళిత సమస్యపైన ప్రత్యేకంగా విశ్లేషణాత్మకంగా రాయవలసింది ఉన్నదనిపించింద
‘ఇదే గ్లాస్గోలో 250 ఏండ్ల కిందట జేమ్స్ వాట్ బొగ్గును మండించడం ద్వారా పనిచేసే ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. ఇప్పుడు ప్రళయ యంత్రం మొదలైన అదే చోటికి మిమ్మల్ని తీసుకొచ్చాం’ అంటూ బ్రిటిష్ ప్రధాని బోరిస్ జ�
మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొదటి శ్రేణి కళాకారుడు జంగ్ ప్రహ్లాద్. 1997లో మలిదశ తెలంగాణ ఉద్యమానికి భువనగిరిలో అడుగులు పడిన ప్రారంభ రోజుల నుంచి తెలంగాణ పాటే ప్రాణంగా బతికినవాడు ప్రహ్లాద్. రాష్ట్ర సాధనోద్యమం�
‘అమ్మా! నాకు చలి వేస్తోందే.. మంట వేయవూ? నాయనా.. బొగ్గులు లేవురా. అమ్మా! బొగ్గులెందుకు లేవే? మీ నాన్నకు పనిపోయింది బిడ్డా! బొగ్గులు కొనడానికి డబ్బు లేదు బాబూ. నాన్నకు పనెందుకు పోయిందమ్మా? బొగ్గు ఎక్కువగా ఉందిట�
ప్రజాస్వామ్యంలో ప్రజల భవితవ్యాన్ని నిర్ణయించే పార్టీలు, వాటిద్వారా కొనసాగే పరిపాలన ప్రామాణికమైనది. పార్టీల సిద్ధాంతాలు, విశ్వాసాలు, విలువలే ప్రజల జీవితాల్లో మార్పునకు శ్రీకారం చుడుతాయి. పార్టీలు ప్రక�
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వానికైనా మొదటి కర్తవ్యం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల అలుపెరుగని పోరాటంలో తల్లి పాత్రను టీఆర్ఎస్ పోషించి, స్వరాష్ర్టాన్ని సాధ
తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి రాష్ట్రప్రభుత్వం కొత్త దారులు వేసింది. సమకాలీన స్పృహను, సామాజిక పరిణామాలను, వినూత్న సాహిత్య పోకడలను అర్థం చేసుకొని వర్తమాన అవసరాలకనుగుణంగా పాఠ్యప్రణాళికను రూపొందించే �
There is one war that matters. The Great War. And it is here. If it comes true, everything we fought for will be for nothing, everything we suffered would be for nothing-2011 నుంచీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూవున్న HBO వారి కాల్పనిక రాజకీయ మహాచిత్రం ‘Game of Thrones’ లోని యుద్ధసన్నివేశంలోని మాటలవి! సారాంశం ఏమంటే.. ఒక మహావిపత
కూలగొట్టాల్సిందే..బాహ్యంగానే కాదు, అంతర్యంలోనూకులమత వర్గ జాతులతోముక్కలవుతున్న మనిషినిపునర్నిర్మించుకుంటూఒక్క మాటై నిలువటానికికూలగొట్టాల్సిందే..!స్వార్థాన్నో స్వప్రయోజనాన్నోఅహాన్నో అభిజాత్యాన్నో
వానకాలం పండిన వడ్లనూ కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అభయం రైతులలో కొండంత భరోసాను నింపింది. దొడ్డు వడ్లు కొనబోమంటూ ఇటీవల కేంద్రప్రభుత్వం చెప్పటంతో రైతన్నలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేసీఆర్ తీసుకున