ట్రంప్ నిష్క్రమించినా అమెరికాతో యూరప్ దేశాలకు పొసుగుతున్నట్టు లేదు! ఇటీవల అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి ఫ్రాన్స్ తమ రాయబారులను ఉపసంహరించుకోవడాన్ని బట్టి బైడెన్ వచ్చినా పరిస్థితి మారలేదని స్పష�
హైదరాబాద్ మహా నగరంలో అతిపెద్దఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవం గణేశ్నిమజ్జన కార్యక్రమం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్లో ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్’తో తయారుచేసిన విగ్రహాల నిమజ్జనానికి అనుమ
‘వస్తున్నారు, వస్తున్నారు కొత్త బిచ్చగాళ్లు’ అని మొదలుపెట్టాలనుకున్నాను. కానీ ‘వచ్చారు, వచ్చారు కొత్త బిచ్చగాళ్లు’ అని మార్చక తప్పడం లేదు. ఏ టైములో, ఎటుచూసినా కొత్త బిచ్చగాళ్లే కన్పిస్తున్నారు. బ్రేక్�
భారతదేశ చరిత్రను చదువుకునే వాళ్లకు సింధులోయ ప్రజలకు కంచు తెలుసనీ అందుకే దాన్ని కంచుయుగం అంటారనీ తెలుసు. ఆ తర్వాతే భారతదేశంలో ‘అయో యుగం’ అంటే ఇనుము యుగం వచ్చిందని చదువుకుంటాం. అంటే సుమారు క్రీస్తు పూర్వం
నేను పుట్టకముందే గజ్వేల్ మున్సిపాలిటీగా ఉండె. మున్సిపాలిటీ తొలి చైర్మన్గా మా నాయిన తలకొక్కుల ఎల్లయ్య పని చేసిండ్రు. ఆ తర్వాత కాలంలో గజ్వేల్ గ్రామపంచాయతీగా మారింది. చాలా ఏండ్లు గడిచిన తర్వాత మళ్లా ఈ ఏ�
‘సుప్రీంకోర్టు అంటే ప్రభుత్వానికి గౌరవం ఉన్నట్లు లేదు. మీరు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు’ అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్య.. ట్రిబ్యునళ్లపై కేంద్రం చూపుతున్న సాచివేత ధోరణ�
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ర్టసాధన ఉద్యమనేత, తెలంగాణ జన హృదయ సార్వభౌముడు చంద్రశేఖరరావు ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శంకుస్థాపన కావించారు. 2001 నుంచి 2014 వరకు నిరంతరం కొనసాగిన తెలం�
అప్పుడప్పుడే పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకున్న చిన్నపిల్లలు వేసే బొమ్మలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మానవ సమాజ బాల్యం కూడా ఇలాంటి ఎన్నో బొమ్మలు వేసి, మెదడులో సృజనను, వేళ్ల మధ్య పట్టును పెంచుకొని ఆ తర్వాత కాలం�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం, వారి సమగ్ర వికాసం కోసం, దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది దళితుల జీవితాల్లో ఒక మైలురాయి. గత ప్రభుత్వాలు ఓట్ల కోసం,
తెలంగాణ ఆవిర్భావం అనంతరం వివిధ రంగాల అభివృద్ధితో పాటు వైద్య రంగానికీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. దీనికి నిదర్శనంగా గత ఏడేండ్లలో గణనీయంగా తగ్గుముఖం పట్టిన అంటువ్యాధులే సాక్ష్యం. రాష్ట్రంలో వైద్యా�
కాలంతో పాటు అన్నీ మారుతాయని విన్నాం. ఒకప్పుడు గొప్ప విలువగా ఉన్నది మారిన పరిస్థితుల్లో కాలం చెల్లినదిగా మారిపోతుంది. దీన్ని ఏ సామాజిక విలువకైనా వర్తింపజేసుకోవచ్చు. కానీ గత రెండు దశాబ్దాలుగా సరళీకరణ ఆర్�
మానవ సమాజం నిర్మించుకున్న సంస్కృతి.. కాలంతోపాటు ప్రయాణిస్తూ ముందుకు సాగుతుంది. అందులో భాగంగా ప్రతీ ఆర్థిక, సాంస్కృతిక అంశం ఎదుగుతూ, రూపం మార్చుకుంటూ ఏదో ఒక రకంగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ మన ఇం
ఆర్థిక, సామాజిక, అసమానతల దూరాలను చెరిపేందుకు అనేక విప్లవ, అభ్యుదయ, సామాజిక, సంస్కరణ వాదాలు, ఉద్యమాలు జరిగిన నేల తెలంగాణ. ఇందుకోసం ఎన్నో విలువైన నిండు జీవితాల రక్తార్పణలతో తెలంగాణ ప్రాంతం ఏండ్ల తరబడి గర్భశ�
దేశ స్వాతంత్య్రం కోసం శాంతిమార్గంలో పోరాడిన మహాత్మా గాంధీ ఒకవేళ నేడు ఉండి ఉంటే ఆయననూ విమర్శించేవారేమో కొందరు దిగజారిన రాజకీయ నాయకులు. అరువై ఏండ్ల ఆకాంక్ష కోసం ఉద్యమాన్ని తన భుజాన మోసి రాష్ర్టాన్ని సాధి�