కెనడాలోని పాతకాలం నాటి స్కూళ్ల వద్ద గత కొన్నిరోజులుగా బయటపడుతున్న చిన్న పిల్లల అస్తిపంజరాలు పాశ్చాత్య ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఈ నమ్మలేని దారుణాలు మన మీడియాకు ఎందువల్లనో ఎక్కలేదుగానీ.. ఏడాది క్
ఎన్ని లక్షల సంవత్సరాల వయసు నీది. ఎన్నెన్ని తరా ల అనుభవం నీది. సేవ, త్యాగం రెండు కండ్లుగా మనిషిని ఆదుకుంటున్నావు. దృఢమైన కాండం నీ బలం. ధైర్యంతో ఎదుర్కొంటున్నావు తుఫానులను. శాఖోపశాఖల వల్ల నీవు బ్రహ్మవు. అందుక
రాష్ట్ర అవతరణ తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఒక్కొక్క రంగానికి రాష్ట్ర ప్రభుత్వం జవజీవాలను ఆదరిస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో వ్యవసాయరంగాన్నీ పండుగలా చేసింది. వృత�
స్వరాష్ట్రం సిద్ధించి కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు పురోగమన దిశలో నడుస్తున్నాయి. ఈ కళాశాలల పురోగమనంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు లె
వరంగల్కు చెందిన ఆశ (58), ఎగువ మధ్యతరగతి దళిత క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. చదువు, ఆస్తులు, విదేశాల్లో తోబుట్టువులు ఉండి, జీవితంలో తనకంటూ ఎవరూ లేని ఒంటరి. తండ్రి ద్వారా సంక్రమించిన బడిలో అనేక మంది అనాథ పిల్ల
గ్రామీణ సంప్రదాయక విధాన వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకుపోతున్నారు. దీనిలో భాగంగానే ధరణి వెబ్సైట్ ప్రారంభమై నేడు రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న�
వ్యవసాయ భూమి ఉన్నా నీటి సౌక ర్యం లేకుంటే నిష్ప్రయోజనమే. అందుకే నీటి సౌకర్యం కల్గించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల ఆకలి తీర్చడానికి ఆరుగాలం కష్టపడే రైతుకు కేసీఆర్ అండగా నిలిచారు. కోటి ఎకరాలకు నీ�
కరోనా వైరస్ వెలుగుచూడక ముందు తల్లిదండ్రులు పిల్లలను మొబైల్ ఫోన్కు దూరంగా ఉంచేవారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి స్కూళ్ళు మూతబడి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైనందున తల్లిదండ్రులే తమ పిల్లల చేతికి మొ�
‘నమస్తే తెలంగాణ’తో ఢిల్లీ దూరదర్శన్ విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ రేవూరి అనంత పద్మనాభరావు ‘పీవీ నిరాండంబరులు. నిస్వార్థ జీవి. ఉన్నత రాజకీయ జీవితంలోనూ, సాహిత్యంలోనూ మానవీయ విలువలకే ప్రాధాన్యం ఇచ్చే
పరుసుకున్న అమాసలో పాలపుంత నవ్వులొంపినట్లు; తెలంగాణ ఎర్రమట్టి పేడ అలుకు వాకిళ్లలో, వాకిలి ముంగిళ్లలో ముగ్గులేసినట్లు.. తెలంగాణ బతుకు చిత్రణం ‘నమస్తే తెలంగాణ’. తెలంగాణ జీవితం అక్షరరూపమై అందంగా చిత్రిక పట�
భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిఉన్న చక్రవర్తి భోజుడు. కళలకు, సాహిత్యానికి పెద్దపీట వేసిన చక్రవర్తిగా భోజుడిని చెప్పుకొంటాం. సమకాలీన దక్షిణ భారతంలో భోజుడితో పోల్చగలిగే స్థాయి ఉన్నవారు తెలంగాణ రా