ఓవైపు సముద్రదొంగలు, అక్రమ వలసలు, ఆయుధాల స్మగ్లింగ్, జలమార్గాల ద్వారా జరుగుతున్న ఉగ్రవాద దాడులు.. మరోవైపు అంతర్జాతీయ సముద్ర జలాల్లో చైనా ఒంటెత్తు పోకడలు, ఇంకోవైపు భారీఎత్తున వచ్చిపడుతున్న ప్లాస్టిక్ వ్
కేసీఆర్ను విమర్శించడమే వ్యూహం అనుకునేవాళ్లకు ఏ కారణం అవసరం లేదు. బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా అభివృద్ధికి గండికొట్టి తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకునే ఈ నాయకు
మనిషికీ, జంతువుకు తేడా ఏమిటి అంటే చాలా మంది.. ‘మనం ఆలోచిస్తాం అవి ఆలోచించవు అనో, మనం నవ్వుతాం అవి నవ్వవు అనీ, మనం ఎమోషనల్ అనీ, అవి కాదనీ ’ ఇలాఎన్నో చెబుతారు. అసలు మనిషికీ జంతువుకూ తేడా ఏమంటే మనం ఒక పనిముట్టున�
తమపై జరుగుతున్న అన్యాయాలనుఎదురించి హక్కుల కోసం ఉద్యమించిన ఆమాయక ఆదివాసీలపై 1981 ఏప్రిల్ 20వ తేదీన అధికారంలో ఉండి అప్పటి ముఖ్యమంత్రి టీ అంజయ్య నాయకత్వంలో కాల్పులు జరిపి వందల మందిని పొట్టన పెట్టుకున్న కాంగ
‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని’ నాడు మహాత్మా గాంధీ అన్నారు. మరి ఆ పల్లెలు సంతోషంగా ఉండాలంటే వ్యవసాయం సక్రమంగా జరగాలి. వ్యవసాయం జరగాలంటే పెట్టుబడి, నీళ్లు, కరెంటు, ఎరువులు అవసరమవుతాయి. కానీ, కరెంట్ ఎప్పు
మనిషి ఆయుః ప్రమాణం చెట్లతో ముడిపడి ఉన్నది. చెట్లు ఎక్కువగా ఉన్నచోట మనిషి ఎక్కువకాలం జీవిస్తున్నాడు. ఒక్క ఆయుః ప్రమాణమే కాదు, యావత్ ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వ్యాధికి, గాలి కాలుష్యానికి దగ్గరి సంబం
బమ్మెర పోతనామాత్యుల శ్రీమద్భాగవతం, తెలుగులో కవిత్రయం వారి శ్రీమదాంధ్ర మహాభారతం, వాసుదాసు గారి (ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారి) ఆంధ్ర వాల్మీకి రామాయణం (మందరం ఆధారంగా) – ఈ మూడు మూలగ్రంథాలను కొ
అమ్మ రెండు జడలు వేయగానే ఆ అమ్మాయి పుస్తకాల మూటనుచంకనేసుకొని వెళ్ళి వాకిట్లోని మనిషెత్తు పెరిగిన వేప చెట్టునుగట్టిగా కౌగలించుకుంది ఆప్యాయంగా.. మమకారంతో‘దీనికి ఈ చెట్టంటే ఎంత ప్రేమో.. ఇది పుట్టిననాడే ఈ చె
అవునులేఏడవడం నీక్కొత్తకాదుగామనిషి నాగరికత నేర్చుకున్నది మొదలుఅభివృద్ధి చక్రాల క్రిందప్రతిరోజూ నలిగిపోతున్నదానివిఏడుపిప్పుడునీ ఉనికిని చాటే గుండె చప్పుడయ్యిందిఅది విపత్తులకు ఆహ్వానమో!వినాశనానిక�
కొన్ని దశాబ్దాలుగా వ్యోమగాములకు, శాస్త్రవేత్తలకు మాత్రమే పరిమితమైన అంతరిక్షం ఇకపై పర్యాటకులకూ స్వాగతం పలుకనుంది. అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ‘వర్జిన్ గెలాక్టిక్’ ఆదివారం నిర్వహించిన రోదసియా
కొంతకాలంక్రితం బీజేపీలో చేరిన వివేక్, ఇటీవలే చేరిన ఈటల రాజేందర్ తమను తాము ప్రశ్నించుకొని ఆత్మవిమర్శ చేసుకుంటే తెలంగాణకు తాము చేస్తున్న ద్రోహమేంటో అర్థమవుతుంది. స్వయంకృషితో రాష్ట్ర, దేశ స్థాయి నాయకుల
ఒకదేశంలో పని చేస్తూ ఆ దేశ నిబంధనలను పాటించే విషయంలో మీనమేషాలు లెక్కించటం ట్విట్టర్కే చెల్లింది. కొత్త ఐటీ రూల్స్ విషయంలో ట్విట్టర్ మొండిధోరణి ఇప్పటికీ మారలేదు. ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ గురు�