ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు విధ్వంసమైనట్టే వాగులు వంకలు కూడా ఎండిపోయాయి. ఉద్యమకాలంలో గోరటి వెంక న్న రాసిన ‘వాగు ఎండిపాయెరా, పెదవాగు తడి ఎండిపాయెరా’ పాట మన హృదయాలను పిండేసింది. పెద్దవాగు తెలంగాణలో ఒక సర్వ
గతేడాది ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా, ఈ యేడు కూడా విలయ తాండవం చేస్తున్నది. ఎన్నో కుటుంబాల్లో తీరని వ్యథను మిగుల్చుతూ, ఎన్నెన్నో బంధాలను తెంచివేస్తున్నది. ఈ దారుణ స్థితి మళ్లీ దాపురించడానికి కారణమేదైన�
రొటీన్ అయిపోయిన రోత రాతలు, విజువల్స్ గురించి మొదట కొంచెం యాది చేసుకుందాం. ఒక ఉన్మాద బలత్కారం రెండు కండ్ల ఫ్రేంలోనూ పట్టనంత పెద్ద సైజులో పతాకాన అచ్చువేస్తారు. అదే మానవ మృగానికి కోర్టు ఉరి లేదా యావజ్జీవ శ
ఇరాన్, అమెరికా వైషమ్యాల నేపథ్యంలో భారత్ ప్రయోజనాలకు భంగం వాటిల్లడం విచారకరం. భారత్, ఇరాన్ మధ్య ఎంతోకాలంగా సౌహార్ద్ర సంబంధాలున్నాయి. కానీ ఇటీవలి కాలంలో అమెరికా ఒత్తిడి మూలంగా భారత్ అంటీముట్టనట్టు వ�
‘పుండుకు సమురు లేదు గానీ.. ఎడ్ల కొట్టంల దీపం పెట్టుమన్నడట’ ఈ సామెత ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వ తీరుకు సరిగ్గా సరిపోతుంది. ఓవైపు దేశంలో ఎక్కడ చూసినా టీకా కొరత వేధిస్తున్నది. మరోవైపు 45 ఏండ్లకు పైబడినవారికి ఇం
కొవిడ్ సెకండ్ వేవ్ ప్రబలడానికి ఎన్నికల సంఘం కారణమని మద్రాస్ హైకోర్టు ఓ కేసు వాదనల సందర్భంగా అభిప్రాయపడింది. హత్యానేరం కింద ఎలక్షన్ కమిషన్ మీద కేసు పెట్టాలన్నది. ఇది తీవ్రమైన వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలను �
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణతో పశ్చిమాసియాలో ఎట్టకేలకు శాంతి నెలకొన్నది. పదకొండు రోజుల విధ్వంసకర రక్తసిక్త యుద్ధానికి తెరపడింది. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ శాంతి ఒప్పందాన్ని ఇరుపక�