తెలంగాణను చూస్తుంటే దేశమే ఆశ్చర్య పోతున్నది! తెలంగాణకు ఏడేండ్ల పసిప్రాయమైనా 70 ఏండ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు పోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టించిన అద్భుతమైన ప్రగతి తెలంగాణ ప్రజల కండ్�
రెండు వేల ఏండ్ల కిందట రోమ్ సామ్రాజ్యంతో వర్తకం చేసిన ప్రాంతం కొండాపూర్. ఇది శాతవాహనుల నాణేల ముద్రణశాలనా అని ఆలోచింపజేసే నగరం. శాతవాహనుల ముప్ఫై కోటల్లో ఒకటిగా అలరారిన అలనాటి నగరం.. హైదరాబాద్కు 70 కిలోమీ�
‘సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్’ (సాస్) ఇప్పుడు చాలా విరివిగా వినిపిస్తున్న పదం. డిజిటల్ లావాదేవీలు ఐదేండ్లలో గణనీయంగా జరిగాయి. మరీ ముఖ్యంగా కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు విజృంభించే వేళ ప్రజానీకం డిజిటల్
Telangana History | కోటలింగాలలో మొదలైన శాతవాహన సామ్రాజ్యం తెలంగాణలో గోదావరి నుండి కృష్ణ వరకు విస్తరించింది. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహా సముద్రం, ఉత్తరాన వింధ్య దాటి మధ్యప్రదేశ్ వరకు విశాలమైన భూభాగం
దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే అదానీ రోజుకు వెయ్యి కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే తగ�
నాగరికత అభివృద్ధికి ఆధునికత తోడ్పడాలి కానీ, వినాశానికి దారి తీయకూడదు. మానవుడు ఆర్థికాభివృద్ధి కోసం ప్రకృతి వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. అడవులను నరికి వేయడం, పరిశ్రమలు నెలకొల్పి కాలుష్యాన్న
గాడ్సే నిజమైన దేశభక్తుడే అయితే, తాను నమ్మిన సిద్ధాంతాల సాధన కోసం జనంలోకి వెళ్ళాల్సింది. ఓటు హక్కు అనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చు. కానీ, విద్యావంతుడైనప్పటికీ గాడ్సే ఒక మొరటు పద్ధతిని ఎంచుకుని, ప్రపంచం చేత జ
మా ఊరి కోదండరామాలయం పూజారి రత్నమాచారి ప్రస్తావన ఇంతకుముందొకసారి వచ్చింది. ఆయన బతుకడానికి పూజారి అయినప్పటికీ కడు ప్రజ్ఞావంతుడు. మా ఊరి కరణం పంతులుగారు, పోలీస్ పటేల్, మాలీ పటేల్ అవసరమైనప్పుడు ఆచారిగార�
ఢిల్లీ శివారు ప్రాంతంలో నిరసనోద్యమంలో ఉన్న రైతులపై ఒక కేంద్ర మంత్రి కుమారుడి కారు దూసుకుపోవడం, కొందరు మరణించడం, మరెందరో గాయపడటం అత్యంత విషాదకరం. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు ఏడాదికాలంగా రైతుల�
Telangana History | విశాల భారత ఉపఖండ చరిత్రలో మగధ తరువాత విలసిల్లినది మన శాతవాహన సామ్రాజ్యం. దాదాపు మూడు శతాబ్దాల పాటు పరిఢవిల్లిన ఈ సామ్రాజ్యానికి పునాదులు మరో వందేండ్ల కిందటే మన కోటలింగాలలోనే పడ్డాయి. భారత దేశ
ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకుడిని ప్రజలు పదికాలాల పాటు గుర్తుంచుకుంటారు. కేవలం తన కోసమో, తన కుటుంబం కోసమో, లేక సొంత ఆస్తులు పెంచుకోవడం కోసమో పనిచేసే వారిని పట్టించుకోరు. ఎందుకం టే ప్రజలు విజ్ఞులు. కాబ�
ప్రపంచ చరిత్రలో, మానవులు వ్యవసాయం నేర్చి స్థిర నివాసాలు ఏర్పరచుకున్న క్రమంలో తొలుత గణతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిని మన ప్రజాస్వామ్య రాజ్యాలకు తొలి రూపమని చెప్పుకోవచ్చు. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంల�
కరోనా మహమ్మారి కారణంగా సుమారు రెండేండ్లు దేశవ్యాప్తంగా బడులు సక్రమంగా కొనసాగలేదు. ఈ మధ్యనే పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంలో.. పిల్లల ఆరోగ్యం గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఇటీ�
మందోప్య మందతామేతి సంసర్గేణ విపశ్చితఃపంకచ్ఛిదః ఫలస్వేవ నికషేణావిలం పయః॥ ఇడుపుగింజ (చిల్లగింజ) కలవడం వల్ల బురదనీరు నిర్మలమైనట్లు పండితుని సహవాసము వల్ల మందుడు కూడా జ్ఞాని కాగలడు. సామాజిక జీవితంలో సహవాసమే
శాంతి అంటే సంఘర్షణ లేదా హింస లేకపోవడమే కాదు. ప్రపంచశాంతి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక మౌలికమైన సత్యాన్ని మరిచిపోతున్నాం. వ్యక్తిగతంగా తమతో తాము ప్రశాంతంగా ఉండకపోతే ప్రపంచ శాంతి లేదా బాహ్యమైన శాం�