సరిగ్గా వందేండ్ల కిందట ఇదే రోజు ‘స్వరాజ్యరథం’ అనే స్వాతంత్య్రోద్యమ నాటకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1922 జూన్ 26న ఈ నాటకాన్ని నిషేధిస్తూ జీవో నెం.466 జారీ చేసింది. అనంతరం రచయిత సోమరాజు రామానుజరావు
గోవర్ధన సుందర వరదాచారి. ఆయన పేరులోనే సౌందర్యం ఉంది. అది తన జీవితంలో భాషా సౌందర్యమయ్యింది. పదాలనే పరాగాల్ని పలకరిస్తూ, పులకరిస్తూ అక్షరాలకు పట్టం కట్టే ఆయన మేథకు వన్నెతెచ్చిన అద్భుత సౌందర్యమది.
ఒక చిన్న నది కొలది నీటితోనే పొంగి పొరలినట్లుగా, చిన్న ప్రాణి అయిన ఎలుక దోసిలి కొంచెం ధాన్యంతోనే నిండిపోయినట్లు, కొద్ది లాభముతోనే కాపురుషుని యందు సంతోషం వెల్లివిరియును.
బండికల్లు వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్న 6వ జాతీయ స్థాయి కవితల పోటీకి రచనలకు ఆహ్వానం. 30 పంక్తులకు మించకుండా సామాజిక అంశాలపై కవితలు రాసి జూలై 30లోపు పంపించాలి.
‘తెలంగాణ ప్రాచీన కావ్యాలు’ అంశంపై ఒక రోజు సదస్సు 2022 జూలై 1న తెలంగాణ విశ్వవిద్యాలయం నిజామాబాద్- డిచ్పల్లి ఆవరణలో జరుగుతుంది. ప్రారంభ సమావేశానికి డా.
దేశంలో ఎన్నడూ లేని పరిస్థితి నేడు నెలకొన్నది. నిరుద్యోగం తాండవిస్తున్నది. లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేసే పరిస్థితి లేదు. మోదీ ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా�
ప్రణబ్ ముఖర్జీ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత.. అప్పుడు కేసీఆర్ వచ్చిండు. మిమ్మల్ని గలవాలె సార్, తెలంగాణ గురించి మాట్లాడాలె అని. కేసీఆర్ తెలుగుదేశంలో డిప్యూటీ స్పీకర్ గదా? నా గురించి తెలుసుకున్న తర్వా�
ఒక ఇంజినీర్, ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రజానాయకుడు, ఒక రాజనీతిజ్ఞుడు, ఒక వ్యూహకర్త, ఒక విధాన రూపశిల్పి.. వీటన్నింటికీ మించి ఆయన ఒక గొప్ప స్వాప్నికుడు, పుట్టిన గడ్డ మీద అమితమైన ప్రేమ ఉన్న భూమి పుత్రుడు..
బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ర్టాలలో తరుచుగా గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదం అవుతున్నది. తమకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఉపయోగించుకొని ప్రజాసేవ చేస్తామని, ఆ కార్యక్రమాలను ఎవరూ ఆపలేరంటూ గవర్నర్లు