ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) చట్టం కింద గత పదేండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు 5 వేల కేసులు నమోదుచేస్తే, నేరారోపణలు రుజువైన కేసులు 40 కూడా లేవని సుప్రీంకోర్టు ఆశ్చ�
Congress : తనపై దాడులు చేపట్టేందుకు ఈడీ సిద్ధమవుతున్నదని, ఆ సంస్ధలో విశ్వసనీయ వ్యక్తులు తనకు ఈ సమాచారం అందించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది.
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఆలంఘిర్ ఆలం, అతని మాజీ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ కుమార్ లాల్, సంజీవ్ ఇంట్లో పనిచేసే సహాయకుడు జహంగీర్ ఆలంకు చెంద�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. మలేషియా, సింగపూర్సహా నాలుగు ఆసియా దేశాలు కలిసి వేగవంతమైన రిటైల్ పేమెంట్స్ కోసం ఓ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
నీట్ పరీక్షలో విద్యార్థుల సమాధాన పత్రాల్లోని ఓఎంఆర్ షీట్లను జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) అధికారులు కొంద రు తారుమారు చేశారని.. దీనిపై సీబీఐ, ఈడీ తో సమగ్ర విచారణ జరిపించాలని తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన�
రాజకీయ ఒత్తిడితోనే తన ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, అతని సోదరుడు మ�
బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ, గ్యాంగ్స్టర్ హాజీ ఇక్బాల్కు చెందిన గ్లోబల్ యూనివర్సిటీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. దీని విలువ రూ.4,440 కోట్లు ఉంటుంది. హాజీ 2007-12 మధ్య కాలంలో బీఎస్పీ ప్రభు�
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్కు భారీ ఊరట లభించింది. ప్రఫుల్కు సంబంధించిన రూ.180 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయడం చట్టవిరుద్ధమని ముంబై కోర్టు తీర్పు చెప్పింది.