ఢిల్లీ మద్యం విధానం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. రౌస్ ఎవెన్యూ కోర్టులో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా కవిత త
KCR | ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్రెడ్డి ఇద్దరూ ఒకటేనని, పైకి మాత్రమే వేర్వేరుగా కనిపిస్తున్నట్టు నాటకాలు అడతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇద్దరూ మిలాఖత్ కాకపోతే రేవంత్పై విచారణకు �
సార్వత్రిక ఎన్నికల ముంగిట ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మద్యం పాలసీకి సంబంధించి�
మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు (MLA Amanatullah Khan) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని అందులో పేర్కొంది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా, గోవా ఎన్నికలకు నిధులు ఖర్చు చేసినట్టు రుజువులు, ధ్రువీకరణ లేకపోయినా, ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోకపోయినా ఈడీ తనను అరెస్ట్ చేసిందని ఢిల్లీ
మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును వెల్లడించడం లేదని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించా
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నవరాత్రి ప్రసాదంగా ఒక్కసారి మాత్రమే ఆలూ పూరీ తిన్నారని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు.
మద్యం పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హత్యకు పెద్ద కుట్ర జరుగుతున్నదని ఆ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన ఆరోపణలు చే