Shahjahan Sheikh: తృణమూల్ నేత షాజహాన్ షేక్పై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. షాజహాన్తో పాటు ఆయన సోదరుడు, మరో ఇద్దరు వ్యక్తులపై కూడా మనీల్యాండరింగ్ కేసులో ఛార్జ్షీట్ నమోదు అయ్యింది.
కవిత బెయిల్పై ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత తరఫు న్యాయవాది మోహిత్రావు ఖండించారు.
ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, కేవలం ఒక అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడ�
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై మరో ఉచ్చు బిగిస్తున్నది. ఎఫ్సీఆర్ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ, పంజాబ్లలో అధికార పార్టీ ఆప్కు రూ.7 కోట్లకుపైగా విదేశీ నిధులు అందాయని ఈడీ ఆరోపి�
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం మరో అనుబంధ చార్జిషీట్ను స్థానిక ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆయన నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీని
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుల జాబితాలో తొలిసారి ఒక పార్టీ పేరును ప్రస్తావించి�
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)ని నిందితుల జాబితాలో చేరుస్తామని ఈడీ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులోబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరు పరిచారు అధికార
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ అరెస్టు అయిన భూ ఆక్రమణకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం వెల్లడించింది.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన 50 రోజుల తర్వాత శుక్రవారం సాయంత�
మనీ లాండరింగ్ కేసులో తన కేసు విచారణకు సంబంధించి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఈడీ తనను అరెస్ట చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టులో తాను వేసిన పిటిషన్న�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయాన్ని ఈడీ వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు, రాజ్యాంగ హక్కు కాదని వాదించింది. గురువారం సుప్రీంకో�