కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్న ‘వాల్మీకి కార్పొరేషన్ స్కామ్'లో ఈడీ అధికారులు మాజీ మంత్రి బీ నాగేంద్ర బంధువులు, అనుచరుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు.
డీఎంకే ఎంపీ ఎస్ జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు ఈడీ రూ.908 కోట్ల జరిమానా విధించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై 2020 సెప్టెంబరులో దర్యాప్తు నిర్వహించినట్లు ఈడీ నోటిఫిక�
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ, సీబీఐ నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి మంగళవారం బెయిల్పై విడుదలైన కవిత ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర�
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షులను ప్రభ�
ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ ఆ�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ను ఎవరు రక్షిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. కర్ణాటక వాల్మీకి స్కామ్తో రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నాయని చెప్పారు. కర్ణాటక ఎ
ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్దోషి అని ఆమె తరఫు న్యాయవాది మోహిత్రావు వాదించారు. మంగళవారమిక్కడ రౌస్ ఎవె న్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట కవితను వీడియో కాన్ఫరె�
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. ఈ కేసు విషయమై ఈడీ, సీబీఐ వైఖరిని తప్పుబట్టింది. ఏదైనా కేసు విషయమై ఏ నిందితుడినీ ఎల్లకాలం జై
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఇటీవలి కాలంలో పదేపదే వార్తలకెక్కుతున్నది. ఇది ఆ సంస్థ సాధించిన విజయాల వల్ల కాకుండా, సందేహాస్పద పాత్ర వల్ల కావడం గమనార్హం. గత పదేండ్ల గణాంకాలు గమనిస్తే ఈడీ కేసుల పస ఏమిటో తేటతెల్