అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి దృష్టిసారించింది. ఈ మేరకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదును నాంపల్లి ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టు ఈడీ అధికా�
విధుల నిర్వహణలో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపిస్తూ పబ్లిక్ సర్వెంట్లను ప్రాసిక్యూట్ చేయాలంటే, ముందుగా అనుమతి పొందడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది.
మేము సీబీఐ, ఈడీ నుంచి మాట్లాడుతున్నాం.. మనీలాండరింగ్ కేసులో మీరు నిందితురాలిగా ఉన్నారు.. మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వస్తున్నాం.. అంటూ బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలి వద్ద నుంచి రూ. 31 లక్షలు దోచ�
భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్కుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం నోటీసులు జారీచేసింది. ఈ నెల 22 లేదా 23 తేదీల్లో విచారణకు రావాలని ఆదేశ�
KTR | కాంగ్రెస్, బీజేపీ బంధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శించారు. తెలంగాణ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వెలుగుచూసిన ‘వాల్మీకి’ కుంభకోణం వెనుక అసలు మాస్టర్మైండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, షెడ్యూల్డ్ ట్రైబ్ శాఖ మాజీ మంత్రి బీ నాగేంద్రేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధ�
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విచారణకు హాజరయ్యారు. హెచ్సీఏలో రూ.20 క
రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర్ రావు పదవీకాలాన్ని ఏడాది పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్(ఏసీసీ) సమావేశమై రాజేశ�
సాహితీ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈడీ కస్టడీపై శుక్రవారం ఈడీ కోర్టులో వాదనలు ముగిశాయి. సీసీఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించారని, దర్యాప్తు నేపథ్యంలో రూ.200 కోట్ల సాహితీ ఇ�