భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతో పాటు ప్రముఖ నటుడు సోనూ సూద్కు ఈడీ సమన్లు పంపింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ 1xBetను ప్రమోట్ చేసినందుకు గాను ఈడీ వీరికి సమన్లు అందజేసింది.
Shikhar Dhawan | బెట్టింగ్ యాప్స్ ( betting app case) వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తాజాగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan)కు ఈడీ సమన్లు జారీ చేసింది.
Suresh Raina | టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా చిక్కుల్లోపడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు సంబంధించి బుధవారం విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యా�
Dino Morea | ముంబయిలోని మిథి నది కుంభకోణంలో నటుడు డినో మోరియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. అలాగే, నటుడితో సోదరుడితో పాటు ఎనిమిది మందిని వచ్చేవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
Bhupesh Baghel | ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ (Bhupesh Baghel) కుమారుడు చైతన్య బఘేల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు సమన్లు జారీ చేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం తన న్యాయవాదితో కలిసి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లగా, అధికారులు ఏడు గంటలపాటు విచారించారు. భూదాన్ భూముల బదిలీకి సం�
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విచారణకు హాజరయ్యారు. హెచ్సీఏలో రూ.20 క
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం నోటీసులు జారీ చేసింది. హెచ్
Supreme Court | రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించిన కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుచిరా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగిర్ ఆలంకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో మే 14న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నది.
Mahua Moitra : ఫెమా ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈడీ జారీ చేసిన సమన్లపై టీఎంసీ ఎంపీ, ఆ పార్టీ కృష్ణానగర్ అభ్యర్ధి మహువ మొయిత్ర మరోసారి స్పందించారు.
మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) నేతకు ఈడీ షాక్ ఇచ్చింది. ఉదయం 9 గంటలకు ముంబై ఆగ్నేయ లోక్సభ అభ్యర్థిగా అమోల్ కృతికర్ను పార్టీ ప్రకటించగా, 10 గంటలకు కిచిడీ కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసు
ఫెమా ఉల్లంఘనల కింద నమోదు చేసిన కేసులో ఢిల్లీలో ఈడీ విచారణకు టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. ఈ కేసులో ఈ నెల 28న తమ ముందు హాజరు కావాలంటూ ఆమెకు, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీలకు ఈడీ నో