Excise Policy | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ కోసం ఈ నెల 21న తమ ముందు హాజరుకావాలని ఈడ�
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. భూ కుంభకోణం కేసులో మంగళవారం విచారణకు రావాలని సమన్లలో ఆదేశించింది.
ఇసుక మైనింగ్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై తమిళనాడులో ఒకేసారి పలువురు కలెక్టర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అరియలూర్, కరూర్, వె�
మనీలాండరింగ్ కేసులో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీచేసింది. వచ్చే వారం చెన్నైలోని ఈడీ కార్యాలయంలో దర్యాప్తు బృందం ముందు హాజరుకావాలని సమన్ల
ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకాలేదు. తనకు జారీ చేసిన సమన్లు రాజకీయ ప్రేరితంగా, అస్పష్టంగా, చట్ట విరుద్ధంగా ఉన్నందున వెంటన�
రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ డోటాస్ర కుమారులు అభిలాశ్, అవినాశ్లకు ఈడీ సమన్లు ఇచ్చింది. గోవింద్ విద్యా శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ల లీకేజ్ కేసుల
ED Summons | ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 6న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఈ క్రమంలో మరో ముగ్గురు బ�
కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ బకాయిలపై తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో నిరసన చేపట్టనున్న రోజే ఈడీ తనను విచారణకు పిలవడంపై తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. ‘బెంగాల్ ప్రజల హక్కుల కోసం పోరాటంలో ఏ శక్�
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈ నెల 24న తమ ముందు హాజరు కావాలని సూచించింది. వాస్తవానికి భూ కుంభకోణం కేసులో ఈ నెల 14నే హాజరు క
మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. వచ్చే వారం రాంచీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరింది.
‘చీటికి మాటికి నోటీసులెందుకు? నేను తప్పు చేశానని భావిస్తే వచ్చి డైరెక్ట్గా అరెస్టు చేయండి’ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులపై జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తీవ్రంగా స్పందించారు. అక్రమ