తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేయడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత గతంలో సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను మంగళవారం ఉపసంహరించుకున్నారు. ఈడీ జారీచేసిన సమన్లను సవాలు చేస్తూ గత ఏ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరుగనున్నది. ఈ కేసులో కేజ్రీవాల్కు 8సార్లు సమన్లు అ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఉపసంహరించుకున్నారు.
Arvind Kejriwal | లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేస్తున్న సమన్లను (ED Summons) గత కొంతకాలంగా తిరస్కరిస్తూ వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేం�
ED Summons | మనీలాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు తనయుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. బరపడ ఇంజినీరింగ్ కాలేజీ భూ అక్రమాలకు సంబ�
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇవాళ వర్చువల్ రీతిలో ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రోజ్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గన్నారు. లిక్కర స్కామ్తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యుత్తరమిచ్చారు. మంగళవారం ఈడీ విచారణకు హాజరుకాలేనంటూ మెయిల్ ద్వారా ఆమె సమాధానమిచ్చారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ సీఎంకు ఈడీ జారీ చేసిన సమన్లను (ED Summons) బుధవారం మూడోసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ బేఖాతరు చేశారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ నెల 3న విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విచారణకు రెండుసార్లు గైర్హాజరైన ఢిల్లీ సీఎం.. రేపు వి�
Tejashwi Yadav | ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ( Tejashwi Yadav) జనవరి 6 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 3న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవ�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విపాసన ధ్యానం కోర్సుకు (Vipassana course) హాజరవుతున్నారు. నేటి నుంచి పది రోజులపాటు ఆయన ధ్యానం కోర్సులో పాల్గొంటారు.