ఢిల్లీలోని అధికార పార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు (Raids) కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 4న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ను (Sanjay Singh) అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. తాజాగ�
మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ కాంత్ ముంజల్, మరికొందరికి చెందిన ఇండ్లు, కార్యాలయాల్లో ఈడీ మంగళవారం స�
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు (ED Raids) కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Money laundering Case: హర్యానా ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చొక్కర్కు చెందిన నాలుగు కార్లు, ఆభరణాలు, నగదను ఈడీ స్వాధీనం చేసుకున్నది. మనీల్యాండరింగ్ కేసులో ఆయన్ను ఈడీ విచారించింది. ఇవాళ ఆ ఎమ్మెల్యేకు చెందిన నాలు
ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మనీ ల్యాండరింగ్ కేసులో తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్�
ED raids | తమిళనాడు రాష్ట్ర మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ సింగమణి నివాసాల్లో సోమవారం ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.70 లక్షల నగదు పట్టుబడింది.
బెంగళూర్లో విపక్ష నేతల భేటీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుపై పొన్ముడి న్యాయ పోరాటం సాగిస్తారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (Stalin) స్పష్టం చేశారు.
ED Raids: బీఎంసీలో 12 వేల కోట్ల స్కామ్తో సంబంధం ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ సోదాలు చేపట్టింది. ఆ రాష్ట్రానికి చెందిన ఉద్ధవ్, సంజయ్ రౌత్ల సన్నిహితులను ఈ కేసులో ఈడీ ప్రశ్నిస్తోంది. ఆ స్కామ్ను
తమిళనాడులో జరుగుతున్న ఈడీ దాడుల్లో ఊహించిన పరిణామమే జరిగింది! తమిళనాడు విద్యుత్తు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ(47)ని ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక మనీ లాండరింగ్ క�
విపక్షాలను వేధించేందుకు ఈడీ, ఐటీ, సీబీఐలను అస్ర్తాలుగా ఉపయోగించుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఏదో ఒక ఆరోపణ తెరపైకి తేవడం, విపక్ష నేతలు, వారి సన్నిహితుల ఇండ్లలో సోదాలు జరపడం, రోజుల తరబడి వారిని