ED Raids | హైదరాబాద్లోని మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంకులో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహించింది. రూ.300కోట్ల నిధుల గోల్మాల్ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది.
భూఆక్రమణకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు రాంచీలో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రూ. కోటి నగదు, 100 బులెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు.
Harish Rao | అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయి. ప్రతి పక్షాలను(Opposition)లొంగదీసుకునేందుకే ఈడీ, ఐటీ దాడులు(ED raids) చేపడుతున్నాయని మాజీ మంత్ర
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఇంటిపై ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids) దాడులు నిర్వహిస్తున్నది. గురువారం ఉదయం 5 గంటల నుంచి పటాన్చెరులోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయ�
బ్యాంకులను మోసం చేసిన కేసులో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, టెలిట్రానిక్స్ సంస్థల్లో హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్లో ఈడీ సోదాలు చేపట్టింది. బెంగళూరులో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్పై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐ�
నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేసిన సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులకు దిగింది. హక్కులు దక్కించుకున్న సంస్థ కాకుండా ఐపీఎల్ మ్యాచ్లను ‘ఫెయిర్ప్లే’ యాప్ ద్వారా ప�
తమపై రాజకీయంగా కక్ష సాధించడానికి, నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను విస్తృతంగా వినియోగిస్తున్నదని విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలు నిజమని నిరూపించేలా బీజే
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తర్వాత ఈడీ ఇప్పుడు పంజాబ్పై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. జామతోటల నష్టపరిహారానికి సంబంధించిన కేసులో బుధవారం ఈడీ అధికారులు చండీ�
లోక్సభ ఎన్నికల ముందర విపక్ష పార్టీలకు చెందిన నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటికే ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసిన ఈడీ.. శుక్రవారం టీచర�
దర్యాప్తు సంస్థల చర్యలకు, బీజేపీకి విరాళాలు ఇచ్చిన సంస్థలపై దాడులు, దర్యాప్తుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Protest | ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. భారత జాగృతి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కవిత ఇంటి దగ్గరకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు.
Nirmala Sitaraman | ఎన్నికల విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈడీ దాడులకు ఉపక్రమించగానే తమను తాము రక్షించుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశ