రాష్ట్ర మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ దుమారం రేపుతున్నది. గోదావరిలో కాటన్ బ్యారేజీ వద్ద పేరుకుపోయిన ఇ సుకను డ్రెడ్జింగ్ ద్వారా తొలగించే రూ.270 కోట్ల
పొరుగు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఎలక్ట్రిక్ పవర్ పరికరాల డిజైన్, ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే ఒక లిస్టెడ్ కంపెనీకీ, రాఘవ కన్స్ట్రక్షన్స్కు మధ్య జరిగిన లావాదేవీల మీదనే ఈడీ ఫోకస్ చేసినట్టు అత్యం
పొంగులేటి ఇండ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులకు సంబంధించి కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. మొత్తం 12 వాచీలు కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించిందని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఒక్కొక్కటి రూ.7 కోట్లు చొప్పున వీటి వి�
రెండు రోజులపాటు మంత్రి పొంగులేటి నివాసాలు, ఆఫీసులపై జరిగిన సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని, వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు జరుపనున్న విషయంలోపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముందే సమాచారం అందిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర మంత్రి వర్గంలో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన రాఘవ ఇన్ఫ్రా, రాఘవ కన్స్ట్రక్షన్స్లతోపాటు పలు కంపెనీలపై అనేక ఆరోపణలున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఐటీ, కస్టమ్�
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు (ED Raids) నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సీఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ మంత్రి పొంగుల�
ED raids | ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ (ex RG Kar principals) డాక్టర్ సందీప్ ఘోష్ (Dr Sandip Ghosh) ఫామ్ హౌస్ (farmhouse)లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
కర్ణాటక వాల్మీకి స్కామ్ సొమ్మునే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వాల్మీకి స్కామ్పై తాము మొదటి నుంచి చెప్తున్నదే ఇప్పుడు న�
Valmiki Corporation scam | కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ స్కామ్లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. గిరిజనుల సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన నిధులతో తెలంగాణ కాంగ్రెస్ కోసం మద్యం కొనుగోళ్లు జరిగాయని తెలుస్తున్నది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh) నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids) సోదాలు నిర్వహిస్తున్నది. తన హయాంలో మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారు�
హీరా గోల్డ్ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం మరోసారి సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్తోపాటు, తిరుపతి, విశాఖపట్నంలో ఒకేసారి ఐదు చోట్ల తెల్ల�