హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణతోపాటు ఆయన సోదరుడు నవీన్కుమార్ ఇండ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.
ED | హెచ్ఎండీఏ పూర్వ ప్రణాళికాధికారి శివ బాలకృష్ణ, ఆయన సోదరుడు నవీన్ కుమార్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సోదాలు నిర్వహించారు. రాజేంద్రనగర్తో పాటు చైతన్యనగర్ ప్రాంతాల్లోని శివ
భూదాన్ భూముల కుంభకోణంలో బంజారాహిల్స్కు చెందిన ఖాదర్ ఉన్నీసా, మహమ్మద్ మునావర్ఖాన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
రాష్ట్రంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టించాయి. భూదాన్ భూముల వ్యవహారంలో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పాతబస్తీలోని పలువురి ఇండ్లలో సోమవారం ఉదయం నుంచే సోదాలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సురానా గ్రూపుపై ఈడీ దాడులు చేసింది. ఈ గ్రూపునకు అనుబంధంగా ఉన్న సాయిసూర్య డెవలపర్స్ కూడా సోదాలు నిర్వహించారు.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు (ED Raids) చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిన వ్య�