హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సురానా గ్రూపుపై ఈడీ దాడులు చేసింది. ఈ గ్రూపునకు అనుబంధంగా ఉన్న సాయిసూర్య డెవలపర్స్ కూడా సోదాలు నిర్వహించారు.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు (ED Raids) చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిన వ్య�
Raj Kundra | బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) నివాసాల్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు (ED raids) చేపట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సోదాల వార్తలపై రాజ్ కుంద్రా స్�
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఈడీ దాడులు జరిగి రెండు నెలలైనా ఎలాంటి సమాచారం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆ దాడుల గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అంటూ ప్రశ్న�
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయాలు జరుపుతున్న కొందరు వ్యాపారుల దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేసింది.
ముడా భూమి కుంభకోణానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో ఈడీ అధికారులు మైసూర్లోని ముడా కార్యాలయంలో రెండో రోజైన శనివారం �
ED Raids | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ దాడులు శనివారం సైతం కొనసాగాయి. ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురిపై కేసు నమోదైంది. సాక్షా
MUDA | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. మైసూర్ (Mysuru)లోని ముడా కార్యాలయంపై ఈడీ (Enforcement Directorate) అధికారులు దాడులు చేశారు (raids Mudas office).
KTR | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుసగా రెండు రోజులు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇండ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈడీ దాడులపై బీఆర్ఎస్ వర్కింగ్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎవరికి టార్గెట్ అయ్యారు? రోజురోజుకు రాష్ట్రంలో కీలక నేతగా ఎదుగుతున్న ఆయన ఎవరికి కంటగింపుగా మారారు? చోటా భాయ్కా? లేక బడే భాయ్కా? సీనియర్ పెద్దలకా? ఈడీ కొరడావిసరడం వ�