కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తే బెదిరేది లేదని, తప్పు చేయనప్పుడు ఎవరికీ లొంగేది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మ�
విపక్ష ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కుట్ర చేయాలి. బలవంతుడైన నాయకుడు ఎదురు తిరిగినచోట ఈడీ, ఐటీలతో సోదాలు చేయించాలి. ఇదీ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తీరు. అనేక రాష్ర్టాల్లో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో �
తెలంగాణలో చేపట్టిన ఆపరేషన్ కమల్ ఘోరంగా విఫలమై బీజేపీ బ్రోకర్లు కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం కుతకుతలాడుతున్నది. ఈ పరిణామం ఎంతమాత్రం మింగుడుపడక ప్రతీకార చర్యలకు దిగాలని ప్రయ�
బీసీల జోలికి వస్తే ఖబడ్దార్ మోదీ అంటూ మున్నూరు కాపు సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇండ్లు, వ్యాపార సంస్థలపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను నిరసిస్త
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షుడు సత్యప్రసాద్ ఆధ్వర్యంలో �
MP Ravichandra | గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై ఈడీ, ఐటీ దాడులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. తన కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువు గంగుల కుటుంబానికి సంబంధించిన గాయత్రి, శ్వేత గ్రానైట్ కంపెనీల�
రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై బుధవారం ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. గత రెండు రోజులుగా మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ స్థానికంగా లేకపోవడంతో అధికారులు మం�
Minister Gangula Kamalaker | ఐటీ, ఈడీ సంస్థల దర్యాప్తునకు సంపూర్ణ సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నిజనిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే అని మంత్రి పేర్కొన్నారు.
మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ) నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తప్పుడు పత్రాలతో దారి మళ్లించి రూ.500 కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్లోని ప
చావనైనా చస్తాం కానీ మోదీకి లొంగే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈడీలతో బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణభవన్
‘ఈడీ, సీబీఐకి బెదరం. తెలంగాణ సీఎం కేసీఆర్ జోలికొస్తే ఊరుకోం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లో మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజ�
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పొగబెట్టేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను బాహాటంగానే వాడుకోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చాంశమైంది. నయానో, భయానో విపక్ష ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు బీజే�