ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిర పర్చడానికి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నదని ఎన్ని ఆరోపణలు వచ్చినా బీజేపీ మాత్రం తన పంథాను వీడటం లేదు. అక్రమ మైనింగ్ కేసు పేరుతో జార్ఖండ్లోని హేమంత్
రాంచీ : జార్ఖండ్ అక్రమ మైనింగ్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు ప్రాంతాల్లో మరోసారి దాడులు నిర్వహించింది. రాజకీయ నేతలకు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తికి చెందిన బిహార్�
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి కోల్కతాలో ఈడీ దాడులు సాగుతున్న నేపధ్యంలో బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ముంబై : శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారులు త�
Sanjay raut | ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. చనిపోయినా సరే.. తానెవరికీ తలొగ్గేదిలేదని చెప్పారు.
చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో, అనుబంధ సంస్థల కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సోదాలు చేసింది. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రతో సహా దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో తనిఖీలు నిర్�
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వీవో మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ 44 చోట్ల ఈడీ తనిఖీలు నిర్వహించింది. మనీల్యాండరింగ్ చట్టంలోని వివిధ సెక్షన్ కింద సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, యూపీ, మేఘాలయ�
చంఢీఘడ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. అక్రమ శాండ్ మైనింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక�