V Senthil Balaji: మంత్రి వీ సెంథిల్ బాలాజీతో పాటు మరికొంత మంది ఇండ్లల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మనీల్యాండరింగ్ కేసులో ఆ సోదాలు జరిగాయి. సెక్రటేరియేట్లో ఉన్న మంత్రి బాలా�
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్సింగ్ సహచరుల ఇండ్లపై ఈడీ బుధవారం ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మద్యం కేసు చార్జ్షీట్లో రాజీవ్ సింగ్ బదులు ఆప్ ఎంపీ సంజయ్సింగ్ పేరు ప
దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు చేస్తున్న దాడులు తీవ్ర ఆందోళనలకే దారితీస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు.. భారతీయ ఆర్థిక వ్యవస్�
ED Raids | బెంగళూరులోని మూడు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం దాడులు నిర్వహించింది. ఎడ్టెక్ కంపెనీ బైజూ సహ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజుకు సంబంధించిన ఫారిన్ ఎక్స్ఛేంజ్ లావాదేవీల (ఫెమా) విషయంలో ఈడీ
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను మోదీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై ఉసిగొల్పడంపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర�
రియల్ ఎస్టేట్ కేసుకు సంబంధించి హైదరాబాద్లోని సాహితీ ఇన్ఫ్రా టెక్ కార్యాలయాలు, అనుబంధ సంస్థలు, ప్రమోటర్ బీ లక్ష్మీనారాయణ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం సోదాలు నిర్వహించింది.
లిక్కర్ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై ఈడీ చేస్తున్న దాడులు మోడీ చేయిస్తున్న దాడులేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ �
Bengal jobs scam | పశ్చిమబెంగాల్ టీచర్ల నియామక కుంభకోణంలో అధికార పార్టీ నాయకుల ఇండ్లపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఉద్యోగాల పేరుతో భారీగా వెనకేసున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ
కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని గట్టిగా వ్యతిరేకించేవారిపై ఈడీ, ఐటీలతో బీజేపీ సర్కారు దాడులు చేయిస్తున్నదని, టీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పడం అందులో భాగమేనని సీపీఐ జాతీయ కార్యదర్�