Money laundering Case: హర్యానా ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చొక్కర్కు చెందిన నాలుగు కార్లు, ఆభరణాలు, నగదను ఈడీ స్వాధీనం చేసుకున్నది. మనీల్యాండరింగ్ కేసులో ఆయన్ను ఈడీ విచారించింది. ఇవాళ ఆ ఎమ్మెల్యేకు చెందిన నాలు
ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మనీ ల్యాండరింగ్ కేసులో తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్�
ED raids | తమిళనాడు రాష్ట్ర మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ సింగమణి నివాసాల్లో సోమవారం ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.70 లక్షల నగదు పట్టుబడింది.
బెంగళూర్లో విపక్ష నేతల భేటీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుపై పొన్ముడి న్యాయ పోరాటం సాగిస్తారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (Stalin) స్పష్టం చేశారు.
ED Raids: బీఎంసీలో 12 వేల కోట్ల స్కామ్తో సంబంధం ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ సోదాలు చేపట్టింది. ఆ రాష్ట్రానికి చెందిన ఉద్ధవ్, సంజయ్ రౌత్ల సన్నిహితులను ఈ కేసులో ఈడీ ప్రశ్నిస్తోంది. ఆ స్కామ్ను
తమిళనాడులో జరుగుతున్న ఈడీ దాడుల్లో ఊహించిన పరిణామమే జరిగింది! తమిళనాడు విద్యుత్తు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ(47)ని ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక మనీ లాండరింగ్ క�
విపక్షాలను వేధించేందుకు ఈడీ, ఐటీ, సీబీఐలను అస్ర్తాలుగా ఉపయోగించుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఏదో ఒక ఆరోపణ తెరపైకి తేవడం, విపక్ష నేతలు, వారి సన్నిహితుల ఇండ్లలో సోదాలు జరపడం, రోజుల తరబడి వారిని
V Senthil Balaji: మంత్రి వీ సెంథిల్ బాలాజీతో పాటు మరికొంత మంది ఇండ్లల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మనీల్యాండరింగ్ కేసులో ఆ సోదాలు జరిగాయి. సెక్రటేరియేట్లో ఉన్న మంత్రి బాలా�
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్సింగ్ సహచరుల ఇండ్లపై ఈడీ బుధవారం ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మద్యం కేసు చార్జ్షీట్లో రాజీవ్ సింగ్ బదులు ఆప్ ఎంపీ సంజయ్సింగ్ పేరు ప
దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు చేస్తున్న దాడులు తీవ్ర ఆందోళనలకే దారితీస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు.. భారతీయ ఆర్థిక వ్యవస్�
ED Raids | బెంగళూరులోని మూడు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం దాడులు నిర్వహించింది. ఎడ్టెక్ కంపెనీ బైజూ సహ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజుకు సంబంధించిన ఫారిన్ ఎక్స్ఛేంజ్ లావాదేవీల (ఫెమా) విషయంలో ఈడీ