న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: భారత సైన్యం శిక్షణలో కౌటిల్యుడి అర్థశాస్త్రం, భగవద్గీతలు కూడా భాగం కానున్నాయి. మిలిటరీ శిక్షణ కరిక్యులంలో అర్థశాస్త్రం, భగవద్గీత, మహాభారతం లాంటి పురాతన భారతీయ గ్రంథాలను చేర్చా�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ ఏడేండ్లలో అన్ని రంగాల్లో ముందు వరుసలోకి ఆర్థికంలో.. అందనంత ఎత్తులో.. అభివృద్ధిలో ..దేశంలోనే నం.1 అత్యంత వేగంగా ఎదిగిన రాష్ట్రంగా తెలంగాణ ఏడేండ్లలో అన్ని రంగాల్లో మ�
కేంద్రం వృద్ధి అంతా ధరలు పెంచడంలోనే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలే నిదర్శనం సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ ఎలా తగ్గింది? వంట గ్యాస్ సబ్సిడీ నగదు బదిలీ చేస్తం అన్నరు రూ.250 నుంచి చివరికి 40కి కోత కోశారు ఇప�
హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కువశాతం మంది బంగారం, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతున్నారని, ఇటువంటి వారు తమ పెట్టుబడులను స్టార్టప్స్కు మళ్లిస్తే దేశ ఆర్థిక వ్యవస
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ నెల ఆర్థిక సమీక్షలో విశ్లేషించింది. మేలో ద్రవ్యోల్బణం, టోకు ధరల �
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం ప్రకటన ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ అందులో ఆరోగ్య రంగానికి రూ.50 వేల కోట్లు ఈసీఎల్జీఎస్కు మరో రూ.1.5 లక్షల కోట్లు న్యూఢిల్లీ, జూన్ 28: కరోనా వైరస్ సెకండ్ �
రాష్ర్టాల్లో లాక్డౌన్ల ఎత్తివేతతో గాడినపడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ: ఫిక్కీ న్యూఢిల్లీ, జూన్ 21: రాష్ర్టాల్లో లాక్డౌన్ల ఎత్తివేతతో దేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటున్నదని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ
ఆత్మనిర్భర్ ప్యాకేజీతో ఒనగూరిందేమిటి? కార్పస్ ఫండ్ స్కీం మార్గదర్శకాలు ఏవి? ఏమాత్రం ఆకర్షణీయంగా లేని ఆర్థిక ప్యాకేజీ బడా కంపెనీలకే దానితో ప్రయోజనాలు ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనివ్వాలి పరిశ్రమలకు భా�
జన్ధన్ ఖాతాల ద్వారా నగదు బదిలీ చేయాలి ఆర్థికాభివృద్ధికి సీఐఐ సూచనలు న్యూఢిల్లీ, జూన్ 17: కరోనా సంక్షోభంతో మందకొడిగా వున్న ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చేందుకు జన్ధన్ ఖాతాల ద్వారా కుటుంబాలకు నగదు బ
6 నెలల గరిష్ఠానికి రిటైల్ ధరల సూచీ ఆల్టైమ్ హైకి టోకు ధరలు న్యూఢిల్లీ, జూన్ 14: ద్రవ్యోల్బణం భగ్గుమన్నది. దేశంలో అటు హోల్సేల్ ధరలు, ఇటు రిటైల్ ధరలు రెండూ విజృంభించాయి. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధార�
సంక్షేమం, అభివృద్ధికి నిధులేవి కరోనాతో భారీగా పడిపోయిన ఆదాయం మరోవైపు ప్రభుత్వానికి భారీగా పెరిగిన వ్యయం ఆపదలో ఆపన్నహస్తం అందించని కేంద్రం బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టే వేలం ప్రతిపక్షాల అవగాహన లేని వ
జాతీయ స్థాయి కంటే రాష్ట్ర సంపద ఎంతో మెరుగు జీడీపీ భారీగా తగ్గినా తెలంగాణలో 1.26 శాతమే 2020-21లో జీఎస్డీపీ రూ.9,65,355 కోట్లు ఈసారి రూ.9,78,373 కోట్లకు చేరొచ్చని అంచనా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అపూర్వ పురోగతి రాష్ట్ర తలసరి ఆ�
40 ఏండ్ల కనిష్ఠానికి దేశ జీడీపీ గణాంకాలు 2020-21లో మైనస్ 7.3 శాతానికి పతనం లాక్డౌన్లతో మందగించిన ఆర్థిక కార్యకలాపాలు న్యూఢిల్లీ, మే 31: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా పంజా విసిరింది. ఈ మహమ్మారి అదుపునకు జాతీయ స్థాయి�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీయడంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైన కారణంగా 2020-21లో దేశ జీడీపీపై ఆ ప్రభావం పడింది. 2021 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ ఏకంగా 7.3 శాతం పతనమై�
విజృంభించిన టోకు ద్రవ్యోల్బణం మునుపెన్నడూ లేని స్థాయికి చేరిక ఏప్రిల్లో 10.49 శాతంగా నమోదు ఆహారోత్పత్తులు, చమురు ప్రియం న్యూఢిల్లీ, మే 17: కరోనా వైరస్ దెబ్బకు అల్లాడిపోతున్న జనజీవనంపై.. ధరల రక్కసి దాడి చేస్