1. భారతదేశ జనాభా గణాంకాల్లో 1921ను గొప్ప విభాజక సంవత్సరంగా పేర్కొనడానికి కారణం…. ఎ. బెంగాల్ విభజన తర్వాత జరిగిన మొదటి జనాభా సంవత్సరం కావడం బి. జనాభా పతనం ఉండటం సి. భారతీయులనూ యూరోపియన్లనూ విడిగా లెక్కించడ�
ఆర్థిక వృద్ధిలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో పటిష్టమైన పునాదులపై పునర్నిర్మాణం అవుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనూహ్య ఫలితాలు సాధిస�
బీజేపీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ఆర్థిక నిర్వహణలో మోదీ ప్రభుత్వ పనితనం ఏమాత్రం బాగాలేదని మండిపడ్డారు. కేంద్రంలో ఆర్థిక విధానాలు గొప్ప�
గ్రూప్-2 సాధించడం అనేది ఎంతోమంది నిరుద్యోగుల కల. జీవితంలో ఉన్నతస్థాయికి చేర్చే ఉద్యోగాల్లో ఇది ఒకటి. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పటి నుంచే స
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ నమోదు చేస్తున్న కళ్లు చెదిరే విజయాలకు మరో మచ్చుతునక మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్. రూ.15,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో ఏర్పాటు
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరేండ్ల క్రితం జరిపిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం..దేశ ఆర్థికాభివృద్ధికి గండికొట్టిందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పలు ఆర్థికాంశా�
మోదీ తన ఏడేండ్ల పాలనలో సాధించిందేమీ లేదు. వాగ్దాన భంగాలు సరేసరి, నిష్క్రియాపరత్వమే విధానంగా మారిపోయింది. నాటి వృద్ధ ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి నేటి వృద్ధ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి �
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు సమర్పించి న బడ్జెట్ 2022-23 అభివృద్ధి నిరోధకంగా ఉన్నదని ఆర్థిక నిపుణులు అన్నారు. పడికట్టు పదాలతో ప్రజల ను మోసం చేయటంతప్ప చెప్పుకోవటానికి ఏమీలేద ని వ్యాఖ్యానించారు. బీజే�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి భారత్ కంటే మెరుగ్గా ఉన్నదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్లో మంగళవారం ఇంటర్నేషనల్ చాంబర్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. పాక్లో
Afghanistan Budget | తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్
గత వందేండ్ల కాలంలో అంతర్జాతీయ సమాజం రెండు ప్రపంచ యుద్ధాలను చూసింది. రెండు భిన్న సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహించిన అమెరికా-సోవియట్ రష్యా మధ్య ప్రచ్ఛన్నయుద్ధాన్ని చూసింది. ఇవన్నీ ఆర్థిక మూలాల్నించి వచ్
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కుదేలైన దేశ ఆర్ధిక వ్యవస్ధ క్రమంగా పుంజుకుంటోంది. 2022 ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత జీడీపీ అంచనాలకు అనుగుణంగా 8.45 శాతం వృద్ధి కనబరిచింది. ఆర్ధిక కార్య�
బాష్ ఇండియా అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్ 25: రోడ్డు ప్రమాదాల వల్ల 2019లో భారతదేశం దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర నష్టపోయిందని బాష్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో 1.35% అని తెలిపింది. దేశం�
మోదీ హయాంలో ఆర్థిక సంస్థలపై పెరిగిన ఒత్తిడి పదవీకాలానికి ముందే ఆర్థిక వేత్తల రాజీనామాలు రాజన్, ఉర్జిత్, పనగరియా… ఇలా మరికొందరు కోరి తెచ్చుకొన్నవాళ్లు కూడా వెళ్లిపోతున్న వైనం కేంద్రం విధానాలపై అసహనం…