మార్చిలో 22.4 శాతంగా నమోదు న్యూఢిల్లీ, మే 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) రెండు నెలల విరామం అనంతరం మళ్లీ వృద్ధిని కనబర్చింది. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు 22.4 శాతంగా నమోదైంది. తయారీ,
9.3 శాతానికి తగ్గించిన మూడీస్ l 10.8 శాతానికి కుదించిన నోమురా ముంబై, మే 11: కొవిడ్-19 ప్రభావం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాల్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కుదించాయి. వృద్ధి రే
కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లాక్డౌన్ విధించక తప్పలేదు. అయితే లాక్డౌన్ను అమలు చేస్తూనే, దీని వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది. జనజీవనాని�
లాక్డౌన్ చర్చ నేడు సీఎం నేతృత్వంలో క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం 2.00 గంటలకు సమావేశం ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా చర్చ పలు రాష్ర్టాల్లో లాక్డౌన్లు, ఆంక్షలు ఢిల్లీ, మహారాష్ట్రల్లో పూర్తిగా అమలు రాష�
ఆర్థిక వ్యవస్థపై కరోనా సెకండ్వేవ్పట్ల ఫిచ్ రేటింగ్స్ అంచనా న్యూఢిల్లీ, మే 10: భారత ఆర్థిక వ్యవస్థపై ప్రస్తుత రెండో దశ కొవిడ్ ప్రభావం&2020 సంవత్సరంకంటే తక్కువేనని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేట
లాక్డౌన్లు జూన్ వరకు కొనసాగితే భారీ నష్టం తప్పదన్న బార్క్లేస్ ముంబై, మే 3: దేశంలో కొవిడ్-19 ఉద్ధృతి అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేట�
రెండంకెల వృద్ధిరేటు ఉండకపోవచ్చుమాజీ ఆర్థిక కార్యదర్శి ఎస్సీ గార్గ్న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కరోనా వైరస్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ మరోసారి మందగించవచ్చని, రెండంకెల వృద్ధిరేటు ఉండకపోవచ్చని సోమవారం మాజ�
లాక్డౌన్ల దిశగా రాష్ర్టాలు కోలుకుంటున్న జీడీపీకి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: కరోనా విజృంభణ.. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ ప్రమాదంలో పడేసింది. కొవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యం�
మాడ్రిడ్ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు పలు దేశాలు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాయి. మరోసారి లాక్డౌన్ అంటే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమయ్యే పరిస్థితులు నెలకొనడంతో ఉద్యోగాలు
ఈ ఏడాది ఆదాయంలో 25% వృద్ధి2025 చివరి నాటికి రెట్టింపు ఆదాయంఫిక్కీ, యర్నెస్ట్ అండ్ యంగ్ అంచనాన్యూఢిల్లీ, మార్చి 26: కరోనా కాటుతో దారుణంగా కుదేలైన దేశీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ (వినోద) రంగం మళ్లీ గాడిలో పడుత�
ఆర్థిక వ్యవస్థను కరోనా అతలాకుతలం చేసింది. వైరస్ ప్రభావం కొంత తగ్గినా అది విసిరిన సవాళ్లను మాత్రం ఇంకా ఎదుర్కోవాల్సి వస్తున్నది. కరోనా కట్టడికి మాస్కులు ధరించడం అనివార్యం కావడంతో, వాటి తయారీ దేశవ్యాప్త�
ఫిబ్రవరిలో 5.03 శాతం న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 4.06 శాతంగా ఉన్న వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం.. ఫిబ్రవరిలో 5.03 శాతానికి ఎగబాకింది. ఆహార �