ఆర్థిక వ్యవస్థను కరోనా అతలాకుతలం చేసింది. వైరస్ ప్రభావం కొంత తగ్గినా అది విసిరిన సవాళ్లను మాత్రం ఇంకా ఎదుర్కోవాల్సి వస్తున్నది. కరోనా కట్టడికి మాస్కులు ధరించడం అనివార్యం కావడంతో, వాటి తయారీ దేశవ్యాప్త�
ఫిబ్రవరిలో 5.03 శాతం న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 4.06 శాతంగా ఉన్న వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం.. ఫిబ్రవరిలో 5.03 శాతానికి ఎగబాకింది. ఆహార �