ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి హైదరాబాద్, ఆగస్టు15: వచ్చే ఐదేండ్లలో 9 శాతం చొప్పున క్రమ వృద్ధిని సాధిస్తేనే, 2029కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్�
ఈయన పేరు బత్తుల రాజేశ్. భువనగిరి పట్టణం. దళిత బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయలతో మెడికల్, కిరాణా వస్తువుల డీలర్షిప్ తీసుకున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సప్లయ్ చేస్తు
హైదరాబాద్ : భారత ఆర్థిక వ్యవస్థ ( Indian Economy ) కుంటుపడుతోందని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్బసు ( Kaushik Basu ) అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్యాంక్ గణాంక�
భారత్ను 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తానన్నారు.. దేశాన్ని విశ్వ గురువు స్థానంలో నిలబెడతానని రోజుకోసారి శపథం చేస్తున్నారు.. దేశానికి ఇక స్వర్ణయుగమే అన్నట్టుగా ఆర్భాటాలు చేస్తున్నారు.. కాన�
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస భారతీయులు కృషిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్�
మరోసారి ఆర్థిక సంక్షోభం రాబోతున్నాదా! ప్రపంచం మాంద్యం బారిన పడబోతున్నదా! రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంతో ఇప్పటికే భారీగా నష్టపోయిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు మళ్లీ చిల్లులుపడబోతున్నాయా! ప్రస్త
పురులియా: కేంద్రంలోని బీజేపీ సర్కార్ కల్తీగా మారిపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థను ఆ పార్టీ దారుణంగా నాశనం చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నోట్ల రద్దు లాంటి చర్యలతో �
దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళకరంగా ఉన్నదని, అంతర్జాతీయ, దేశీ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక విధానాల్లో మార్పు తేవాల్సి ఉందని కాంగ్రెస్ నేత పి చిదంబరం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస
హైదరాబాద్ : గ్రూప్ -1 పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్పల్ప మార్పులు చేశారు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చోటు కల్పించారు. ఈ మేరకు తెలుగు అకాడమీ కసరత్తును పూర్తిచేసింది. ఇప్�
దేశంలో మోదీ సర్కారు అప్పుల ఘనత గురించి ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. నెలకు వేల కోట్ల అప్పులు.. మరోవైపు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ వంటి అనేక రూపాల్లో పన్నులు.. సెస్సుల రూపంలో లక్షల కోట్ల రూపా�
ఉద్దీపనల పేరుతో ఉన్నవారికి ప్రభుత్వం వేలకోట్ల ఉచితాలు ఇస్తున్నా నోరు మెదుపని కొందరు ఆర్థిక నిపుణులు, అట్టడుగున ఉన్న పేదలను అభివృద్ధిలోకి తేవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు
సొంత పార్టీపై తరచూ విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధాని నరేంద్ర మోదీపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో తీసుకెళ్లడంలో ప్రధాని విఫలమయ్యారని దుయ్యబట్టా�