కీలక రంగాల్లో మళ్లీ నిస్తేజం నెలకొన్నది. ఎరువుల రంగంలో నెలకొన్న నిస్తేజం కారణంగా ఫిబ్రవరి నెలలో కీలక రంగాల్లో వృద్ధి 6.7 శాతానికి పరిమితమైనట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా వెల్లడించింది. జనవరి నెలలో నమోదైన
భారత ఆర్థిక వ్యవస్థ ఉపాధి కల్పన దిశగా వెళ్లాలి తలసరి ఆదాయం పెరిగితేనే అసలైన దేశాభివృద్ధినిరుపేదలకు రాయితీలు అవసరమే ప్రభుత్వం ఏ ఒక్క రంగానికి పరిమితం కాకూడదు సేద్యం, పరిశ్రమలు, మౌలికం సమంగా ఉండాలి పెట్ట�
భారతదేశ ఆర్థికవ్యవస్థ ప్రపంచంలోనే అత్యధిక వేగవంతంగా వృద్ధి చెందుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవంగా పేదల జీవన ప్రమాణాలు ఏ మాత్రం పెరగటంలేదు. శ్రామికుల ఆదాయం నిత్యావసర ధరలకు సరిపోవడం లేదు. చాలామం�
దేశ ఆర్థిక రాజధానిగా అవతరించే దిశగా తెలంగాణ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్నది. ఇప్పటికే అనేక అంశాల్లో శిఖర స్థాయికి చేరిన రాష్ట్రం, తాజాగా మరో ఘనత సాధించింది. పర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప�
ట్రాఫిక్ పద్మవ్యూహంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే బారులుతీరే దృశ్యాలు ఏండ్ల తరబడి బెంగళూర్లో కనిపిస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ చిక్కుల కారణంగా బెంగళూర్ ఆర్ధిక వ్యవస్ధకు దాదాపు రూ. 20
2014 ఎన్నికల్లో ‘అచ్చేదిన్' అంటూ అరచేతిలోనే స్వర్గాన్ని చూపించి ఓట్లు దండుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 2019 ఎన్నికలకు ముందు ఆ నినాదాన్ని పక్కనబెట్టారు. 2022 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా త�
‘దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉన్నది. అంతర్జాతీయ పరిణామాలు, వాతావరణ అనిశ్చిత పరిస్థితులతో వృద్ధిరేటు పడిపోవచ్చు. ద్రవ్యోల్బణం విజృంభించే అవకాశాలూ ఉన్నాయి’ అంటూ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభ్యమైంది. ఆ దేశంలోని ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు నిర్ధారించారు. దీంతో తూర్పు చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ లైజాలో ఉన�
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లబోదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు ఉన్నప్పటికీ..
పెద్ద నోట్ల రద్దు’ అంటూ ఆరున్నరేండ్ల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొన్న ఏకపక్ష నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 5 లక్షల కోట్ల వరకూ నష్టం వాటిల్లింది. దేశ జీడీపీ వృద్ధికి కీలకంగా పరిగణించే వ్యవసా�
ప్రతి అవకాశాన్ని యువ శాస్త్రవేత్తలు వినియోగించుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదపడాలని కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు.
‘చైనా సైన్యంతో తలపడలేం’ అని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ చేతులెత్తేశారు. దూకుడు తగ్గేదేలే అన్నట్టుంది చైనా. దేశ భద్రతకు, భవిషత్తుకు ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు ప్రొఫెసర్ మనోరంజన్ మహం�