ప్రపంచంలో వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు ఉన్న భారత్ ఇకముందు ఆ వేగాన్ని కొనసాగించడం సాధ్యంకాదని ఆర్థిక విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం�
దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. ఫిబ్రవరిలో దేశంలో నిరుద్యోగం 7.45 శాతానికి చేరుకొన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. జనవరిలో నిరుద్యోగిత రేటు 7.14 శాతం మా�
2011-12 ధరల వద్ద అక్టోబర్-డిసెంబర్లో దేశ జీడీపీ విలువ రూ.40.19 లక్షల కోట్లు
2011-12 ధరల వద్ద 2022-23 జీడీపీ విలువ రూ.159.71 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా
ప్రస్తుత ధరల ప్రకారం అక్టోబర్-డిసెంబర్లో దేశ జీడీపీ విలువ రూ.69.38 లక్ష
Adani Group | దేశంలో గత కొన్ని వారాల నుంచి అదానీ గ్రూపు సంస్థల అక్రమాలు, వాటాపై హిండెన్బర్గ్ నివేదిక వెల్లడించిన చేదు నిజాలు, హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపైనే చర్చ నడిచింద�
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 6.1-6.3 శాతం మధ్య వృద్ధి సాధించవచ్చని రిజర్వ్బ్యాంక్ అంచనా వేసింది. నవంబర్ నెల బులిటెన్ను శుక్రవారం విడుదల చేస్తూ.. క్యూ2లో ఇదేరీతిలో వృద�
భారత ఆర్థికాభివృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు, ద్రవ్య సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు వరుసపెట్టి తగ్గిస్తున్న క్రమంలోనే తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ సైతం కుదించింది. 20
ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు, ఉచితాలు దేశ, రాష్ర్టాల ఆర్థికవ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడి భారంగా మారుతున్నాయి. కాబట్టి ఎన్నికల్లో ఉచితంగా ఇస్తామనే హామీలు ఇవ్వకుండా పార్టీలను నియ
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి హైదరాబాద్, ఆగస్టు15: వచ్చే ఐదేండ్లలో 9 శాతం చొప్పున క్రమ వృద్ధిని సాధిస్తేనే, 2029కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్�
ఈయన పేరు బత్తుల రాజేశ్. భువనగిరి పట్టణం. దళిత బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయలతో మెడికల్, కిరాణా వస్తువుల డీలర్షిప్ తీసుకున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సప్లయ్ చేస్తు
హైదరాబాద్ : భారత ఆర్థిక వ్యవస్థ ( Indian Economy ) కుంటుపడుతోందని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్బసు ( Kaushik Basu ) అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్యాంక్ గణాంక�
భారత్ను 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తానన్నారు.. దేశాన్ని విశ్వ గురువు స్థానంలో నిలబెడతానని రోజుకోసారి శపథం చేస్తున్నారు.. దేశానికి ఇక స్వర్ణయుగమే అన్నట్టుగా ఆర్భాటాలు చేస్తున్నారు.. కాన�