ట్రాఫిక్ పద్మవ్యూహంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే బారులుతీరే దృశ్యాలు ఏండ్ల తరబడి బెంగళూర్లో కనిపిస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ చిక్కుల కారణంగా బెంగళూర్ ఆర్ధిక వ్యవస్ధకు దాదాపు రూ. 20
2014 ఎన్నికల్లో ‘అచ్చేదిన్' అంటూ అరచేతిలోనే స్వర్గాన్ని చూపించి ఓట్లు దండుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 2019 ఎన్నికలకు ముందు ఆ నినాదాన్ని పక్కనబెట్టారు. 2022 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా త�
‘దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉన్నది. అంతర్జాతీయ పరిణామాలు, వాతావరణ అనిశ్చిత పరిస్థితులతో వృద్ధిరేటు పడిపోవచ్చు. ద్రవ్యోల్బణం విజృంభించే అవకాశాలూ ఉన్నాయి’ అంటూ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభ్యమైంది. ఆ దేశంలోని ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు నిర్ధారించారు. దీంతో తూర్పు చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ లైజాలో ఉన�
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లబోదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు ఉన్నప్పటికీ..
పెద్ద నోట్ల రద్దు’ అంటూ ఆరున్నరేండ్ల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొన్న ఏకపక్ష నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 5 లక్షల కోట్ల వరకూ నష్టం వాటిల్లింది. దేశ జీడీపీ వృద్ధికి కీలకంగా పరిగణించే వ్యవసా�
ప్రతి అవకాశాన్ని యువ శాస్త్రవేత్తలు వినియోగించుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదపడాలని కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు.
‘చైనా సైన్యంతో తలపడలేం’ అని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ చేతులెత్తేశారు. దూకుడు తగ్గేదేలే అన్నట్టుంది చైనా. దేశ భద్రతకు, భవిషత్తుకు ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు ప్రొఫెసర్ మనోరంజన్ మహం�
ప్రపంచంలో వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు ఉన్న భారత్ ఇకముందు ఆ వేగాన్ని కొనసాగించడం సాధ్యంకాదని ఆర్థిక విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం�
దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. ఫిబ్రవరిలో దేశంలో నిరుద్యోగం 7.45 శాతానికి చేరుకొన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. జనవరిలో నిరుద్యోగిత రేటు 7.14 శాతం మా�
2011-12 ధరల వద్ద అక్టోబర్-డిసెంబర్లో దేశ జీడీపీ విలువ రూ.40.19 లక్షల కోట్లు
2011-12 ధరల వద్ద 2022-23 జీడీపీ విలువ రూ.159.71 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా
ప్రస్తుత ధరల ప్రకారం అక్టోబర్-డిసెంబర్లో దేశ జీడీపీ విలువ రూ.69.38 లక్ష
Adani Group | దేశంలో గత కొన్ని వారాల నుంచి అదానీ గ్రూపు సంస్థల అక్రమాలు, వాటాపై హిండెన్బర్గ్ నివేదిక వెల్లడించిన చేదు నిజాలు, హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపైనే చర్చ నడిచింద�