Earthquake: చైనా టైం ప్రకారం ఇవాళ ఉదయం 9.05 నిమిషాలకు .. జీజాంగ్ ప్రాంతంలోని డింగ్రీ కౌంటీలో భూమి కంపించింది. 6.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంపం వల్ల 9 మంది మరణించినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. రెస
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదయింది. లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Earthquake | ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. గురువారం మధ్యాహ్నం జిల్లాలోని రేపాయి, ముండ్లమారు మండలంలోని గ్రామాల్లో సెకన్ పాటు భూమి కంపించింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు (Earthquake) వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించగా.. సింగన్నపాలెం, మారెళ్లలో భూకంపం వచ్చింది.
Earthquake | ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం ఉదయం ప్రకాశం (Prakasam) జిల్లాలోని రెండు మండలాల్లో భూమి కంపించింది.
భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టిన సం ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కౌకుంట్ల మం డలం దాసర్పల్లి గ్రామంలో శనివారం మధ్యా హ్నం 12:15 గంటల సమయంలో స్వల్పంగా భూమ�
ములుగు జిల్లాపై ప్రకృతి పగబట్టిందా? ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరదలు ముంచెత్తడం, ఆ తర్వాత సుడిగాలులతో తాడ్వాయి అటవీ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించడం, తాజాగా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించడం వ�
Earthquake | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రాన్ని వరుస భూకంపాలు వణికించాయి. మండి (Mandi) జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2:26 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.0గా నమోదయింది. గురువారం ఉదయం 10.44 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఫెర్న్డేల్కు నైరుతి దిశగా 100 కిలోమీటర్ల దూరంలో �
తెలుగు రాష్ర్టాలు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దాదాపు 55 ఏండ్ల తరువాత దక్షిణాదిన తీవ్రస్థాయిలో భూమి కంపించింది. కొద్ది క్షణాల పాటు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీ
మేడారం కేంద్రంగా 40 కిలోమీటర్ల భూమి లోపల ప్రకంపనలు సంభవించి భూకంపం వచ్చిందని ములుగు కలెక్టర్ టి.ఎస్.దివాకర తెలిపారు. ఉదయం 7:27 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైనట్లు ప�