మంచిర్యాల జిల్లాలో భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చెన్నూర్, లక్షెట్టిపేట, మందమర్రి, హాజీపూర్, జైపూర్, కోటపల్లి, దండేపల్లి, జన్నారం తదితర మండలాల
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బుధవారం భూకంప కలకలం రేగింది. ఉదయం 7.27 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు బెంబేలెత్తారు. ఇండ్లల్లో సామగ్రి కింద పడి శబ్దాలు రావడంతో ఏం జరిగిందో తెలియక �
గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న ములుగు జిల్లాకు సమీపంలో ఏర్పడిన భూకంప తరంగాలు నగరం వరకు విస్తరించాయి. భూమి ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల లోతున ఏర్పడిన భూకంప కేంద్రంతో నగరంలోని యూసుఫ్గూడ, రహ్మత్ నగర్, బోరబ
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 7.25గంటల నుంచి 7.30 గంటల మధ్య 2 నుంచి 4సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. పలు ప్రాంతా ల్లో ఇండ్ల తలుపులు, కిటికీలు కదిలాయి. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ముప్పూ వాటిళ్ల
Medaram Earthquake: 90 రోజుల క్రితం లక్ష చెట్లు ఆ అడవుల్లో నేలకూలాయి. ఇవాళ ఆ ప్రాంతంలోనే భూమి 5.3 తీవ్రతతో కంపించింది. సెసిమిక్ జోన్లో ఉన్న మేడారంలో ఏం జరుగుతోందో? ఎందుకు ప్రకృతి ఆ ప్రాంతాన్ని అలా వణికిస్తోంది?
Medaram Earthquake: సారక్క గద్దె వద్ద ఉన్న కెమెరాకు.. భూ కంపం చిక్కింది. భూమి కంపించిన సమయంలో.. ఆ గద్దె వద్ద ముగ్గురు ఉన్నారు. వాళ్లు కొంత భయాందోళనకు గురయ్యారు. కెమెరా ఊగడంతో.. గద్దె చుట్టు ఉన్న ఇనుపు గ్రిల�
Telangana Earthquake: 55 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఆ రేంజ్లో భూమి వణికినట్లు సెసిమాలజీ నిపుణులు చెబుతున్నారు. 1969లో భద్రచాలం ప్రాంతంలో ఆ స్థాయిలో భూకంపం వచ్చినట్లు హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ సెసిమాలజీ �
Earthquake: ములుగు జిల్లాలో ఇవాళ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూమి వణికింది. మేడారం కేంద్రం భూమి కంపించినట్లు సెసిమాలజిస్టులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో భూకంపానికి చెందిన కొన్ని సీస
Earthquake | జమ్ముకశ్మీర్లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. గురువారం సాయంత్రం 4.19 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింద�