PM Modi | మయన్మార్, థాయ్లాండ్ దేశాలను శుక్రవారం శక్తిమంతమైన భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా విపత్తుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
Earthquake | థాయ్ రాజధాని బ్యాంకాక్లో 7.3 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీంతో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అప్రమత్తమైన థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్ (Bangkok)లో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించింది.
హిమాలయ దేశం నేపాల్లో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున సింధుపల్చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయింది. భైరవకుండ సమీపంలోనే భూకంప కేంద�
Earthquake | ఈశాన్య రాష్ట్రమైన అస్సాం (Assam)ను భూకంపం (Earthquake) వణికించింది. మోరిగావ్ (Morigaon) జిల్లాలో గురువారం తెల్లవారుజామున 2:25 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
బంగాళాఖాతంలో భూకంపం (Earthquake) సంభవించింది. ఉదయం 6.10 గంటలకు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది.
Earthquake | ఈశాన్య రాష్ట్రం మేఘాలయ (Meghalaya)ను భూకంపం (Earthquake) వణికించింది. గారో హిల్స్ (North Garo Hills)లో గురువారం ఉదయం 11:32 గంటల సమయంలో భూమి కంపించింది.
ఉత్తరభారత దేశాన్ని వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూమి కంపించింది. గంటల వ్యవధిలోనే బీహార్లో ప్రకంపణలు చోటుచేసుకున్నారు. ఉదయం 8.02 గంటలకు బీహార
కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) హోండురస్కు ఉత్తర దిశలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైనట్లు అమెరికాకు చెందిన జియోలాజి