ఉత్తరభారత దేశాన్ని వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూమి కంపించింది. గంటల వ్యవధిలోనే బీహార్లో ప్రకంపణలు చోటుచేసుకున్నారు. ఉదయం 8.02 గంటలకు బీహార
కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) హోండురస్కు ఉత్తర దిశలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైనట్లు అమెరికాకు చెందిన జియోలాజి
Japan Earthquake | జపాన్లో భారీ భూకంపం సంభవించింది. నైరుతి జపాన్లోని క్యుషు ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఈ క్రమంలో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో 126 మంది ప్రాణాలు కోల్పోగా, 188 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. భూకంప ప్రభావం నేపాల్, భారత్లలో కూడా క�
Earthquake: చైనా టైం ప్రకారం ఇవాళ ఉదయం 9.05 నిమిషాలకు .. జీజాంగ్ ప్రాంతంలోని డింగ్రీ కౌంటీలో భూమి కంపించింది. 6.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంపం వల్ల 9 మంది మరణించినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. రెస
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదయింది. లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Earthquake | ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. గురువారం మధ్యాహ్నం జిల్లాలోని రేపాయి, ముండ్లమారు మండలంలోని గ్రామాల్లో సెకన్ పాటు భూమి కంపించింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు (Earthquake) వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించగా.. సింగన్నపాలెం, మారెళ్లలో భూకంపం వచ్చింది.
Earthquake | ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం ఉదయం ప్రకాశం (Prakasam) జిల్లాలోని రెండు మండలాల్లో భూమి కంపించింది.