వారం రోజులక్రితం భారీభూకంపం తుర్కియే, సిరియాలను కోలుకోలేని దెబ్బతీసింది. భూకంపం దెబ్బకు వేల సంఖ్యలో భవనాలు నేలమట్టయ్యాయి. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయింది.
తుర్కియే, సిరియాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇరు దేశాల్లో 28 వేల మందికిపైగా బలయ్యారు. శిథిలాల కింది చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఏడు రోజులుగా సహాయక సిబ్బంది శ్రమిస్తున్�
Turkey-Syria Earthquake | టర్కీ-సిరియా సరిహద్దులో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున సంభవించిన భూకంపం చాలా తీవ్రమైనదని, గత వందేళ్లలో ఆ ప్రాంతంలో ఇంతటి తీవ్రమైన భూకంపం సభవించడం ఇదే మొదటిసారి అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది.
గుజరాత్లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.8గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు వ�
శిథిలాల కింద చిక్కుకుని 90 గంటల పాటు మృత్యువుతో పోరాడిన పదిరోజుల పసికందు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. తల్లితో సహా శిథిలాల కింద చిక్కుకుని సజీవంగా ఉన్న ఆ శిశువును సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీ�
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియాల్లో మరణ మృందంగం కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పేకమేడల్లా కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.
గజియాటెప్, ఫిబ్రవరి 9: తుర్కియే, సిరియాలో భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రజలపాలిట ఇప్పుడు వాతావరణం శాపంగా మారింది. ఇండ్లు కూలిపోయి రోడ్ల మీద పడ్డ ప్రజలు విపరీతమైన చలిలో వణికిపోతున్నారు.
Anatolia fault zone:అనటోలియా భూభాగం 10 మీటర్లు కదిలింది. తుర్కియేలోని భూకంప కేంద్రం వద్ద భూమి 33 ఫీట్లు కిందకు ఒరిగింది. ఇటలీ సెసిమాలజిస్ట్ ఈ అంచనా వేశారు.
భూకంపం ముందు, తర్వాత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. అక్కడ బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు ఈ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కని
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు.. శవాల కుప్పలే కనిపిస్తున్నాయి. భూకంపం ధాటికి రెండు దేశాల్లో బుధవారం నాటికి మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింద
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 9,500కి చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల�
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు 8,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర