సిరియా రాజధాని డమాస్కస్పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుపడింది. ఆదివారం ఉదయం డమాస్కస్లోని నివాస భావనాలపై క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో 15 మంది పౌరులు మరణించారు.
Türkiye Earthquake: తుర్కియే భూకంపంలో సుమారు 84 వేల బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ పట్టణ ప్రణాళిక శాఖ తెలిపింది. కేవలం తుర్కియేలోనే మరణించిన వారి సంఖ్య 40 వేలు దాటింది.
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రెండు దేశాల భూభాగాల్లో కలిపి మొత్తం 45వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
పదిరోజుల క్రితం ప్రకృతి సృష్టించిన తీవ్ర నష్టం నుంచి ఇంకా కోలుకోని సిరియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం రాత్రి 10.47 గంటలకు ఇడ్లిబ్ ప్రావిన్స్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.4గా నమోదయిందని సిరియా జా�
జమ్ముకశ్మీర్లోని కత్రాలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటలకు కత్రాలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని వెల్లడించింది.
న్యూజిలాండ్కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియెల్ తుఫానుతో న్యూజిలాండ్ గజగజ వణుకుతుండగా.. ఇప్పుడు భూకంపం ఆ దేశాన్ని తట్టింది. బుధవారం వెల్లింగ్టన్లో భూకంపం సంభవించింది.
వారం రోజులక్రితం భారీభూకంపం తుర్కియే, సిరియాలను కోలుకోలేని దెబ్బతీసింది. భూకంపం దెబ్బకు వేల సంఖ్యలో భవనాలు నేలమట్టయ్యాయి. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయింది.
తుర్కియే, సిరియాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇరు దేశాల్లో 28 వేల మందికిపైగా బలయ్యారు. శిథిలాల కింది చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఏడు రోజులుగా సహాయక సిబ్బంది శ్రమిస్తున్�
Turkey-Syria Earthquake | టర్కీ-సిరియా సరిహద్దులో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున సంభవించిన భూకంపం చాలా తీవ్రమైనదని, గత వందేళ్లలో ఆ ప్రాంతంలో ఇంతటి తీవ్రమైన భూకంపం సభవించడం ఇదే మొదటిసారి అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది.
గుజరాత్లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.8గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు వ�
శిథిలాల కింద చిక్కుకుని 90 గంటల పాటు మృత్యువుతో పోరాడిన పదిరోజుల పసికందు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. తల్లితో సహా శిథిలాల కింద చిక్కుకుని సజీవంగా ఉన్న ఆ శిశువును సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీ�