ఇండోనేషియాలో (Indonesia) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.37 గంటలకు మలుకు ప్రావిన్స్లోని తనింబర్ దీవుల్లో (Tanimbar Islands) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని యునైటెడ్ స్టే�
దేశంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున బీహార్ (Bihar), పశ్చిమ బెంగాల్లో (West Bengal) భూమి స్వల్పంగా కంపించింది (Earthquake). ఇవాళ ఉదయం 5.35 గంటలకు బీహార్లోని అరారియ
వరుస భూకంపాలతో (Earthquake) అండమాన్ నికోబార్ దీవులు (Andaman-Nicobar Islands) వణికిపోతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రమంతప్పకుండా భూ ప్రకంపణలు చోటుచేసుకుంటున్నాయి.
ద్వీపదేశమైన పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనితీవ్రత 7.0గా నమోదయిందిన యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో సముద్ర తీరంలోని వెవాక్ (Wewak) పట్టణానికి 97 క�
దక్షిణ అమెరికా దేశమైన చిలీలో (Chile) భారీ భూకంపం (Earthquake)సంభవించింది. గురువారం 11.03 గంటలకు సెంట్రల్ చిలీ (Central Chile) తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 6.3గా నమోదయింది.
అఫ్గానిస్థాన్లో (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 5.49 గంటలకు కాబూల్లో (Kabul) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలలజీ (NCS) తెలిపింది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో (Gwalior) భూమి కంపించింది.
జపాన్లో (Japan) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జపాన్లోని ఇజు ద్వీపంలో (Izu Islands) శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.6గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
Earthquake | దేశ రాజధాని ఢిల్లీని భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్పై 2.7 తీవ్రతతో మధ్యాహ్నం 4.42 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. హర్యానాలోని జాజ్జర్కు 37 కిలోమీటర్ల దూరంల�
Delhi Quake | అఫ్గానిస్థాన్లోని (Afghanistan) హిందూకుష్ (Hindu Kush) పర్వతాల్లో మంగళవారం రాత్రి 10.17 గంటల సమయంలో భూకంపం (earthquake) సంభవించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ఉత్తరభారతంలోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ (Delhi), హర్యానా, ప�
అఫ్గానిస్థాన్లోని (Afghanistan) హిందూకుష్ (Hindu kush) ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్థాన్ (Pakistan) సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
Earthquake | ఈక్వెడాన్, పెరూలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 12 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిందని భూకంప కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ జియో