అఫ్గానిస్థాన్లోని (Afghanistan) హిందూకుష్ (Hindu kush) ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్థాన్ (Pakistan) సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
Earthquake | ఈక్వెడాన్, పెరూలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 12 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిందని భూకంప కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ జియో
న్యూజిలాండ్లో (New Zealand) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం న్యూజిలాండ్కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల్లో (Kermadec Islands) భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదయింది.
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) ఉత్తరకాశీలో (Uttarkashi) మరోసారి భూకంపం వచ్చింది. 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. మొదట శనివారం అర్ధరాత్రి 12.40 గంటలకు భూకంపం (Earthquak) వచ్చింది.
తుర్కియేలో (Turkey) భూకంపం సృష్టించిన విలయంలో మృతిచెందినవారి సంఖ్య 45 వేలు దాటింది. గత నెల 6న తుర్కియేతోపాటు దాని పక్కనే ఉన్న సిరియాలో పది నిమిషాల వ్యవధిలోనే 7.8, 7.6 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు (Massive earthquakes) సంభవించిన వ�
అఫ్గానిస్థాన్లోని ఫైజాబాద్లో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపిం
మణిపూర్లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో నోనీలో భూమికంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
తుర్కిష్ పుట్బాల్ సూపర్లీగ్లో (Turkish Super Lig) భాగంగా బెసిక్టస్ (Besiktas) పుట్బాల్ క్లబ్, అంటాలియాస్పోర్ (Antalyaspor) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఫ్యాన్స్తో స్టేడియం కిక్కిరిసిపోయింది. మధ్యలో మ్యాచ్ను 4 నిమి
పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. న్యూగినియాలోని కండ్రియాన్లో (Kandrian) శనివారం రాత్రి 9.24 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూమి కంపించింది .
Earthquake | ఉత్తర జపాన్(Japan)లోని హొక్కయిడో(Hokkaido)లో శనివారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ తెలిపాయి.
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే (Turkey), సిరియాల్లో (Syria) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. భూకంపం (Earthquake) వల్ల ఇప్పటివరకు రెండు దేశాల్లో (Turkey-Syria earthquakes) కలిపి 50 వేల మందికిపైగా మరణించారు.