అఫ్గానిస్థాన్లోని ఫైజాబాద్లో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపిం
మణిపూర్లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో నోనీలో భూమికంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
తుర్కిష్ పుట్బాల్ సూపర్లీగ్లో (Turkish Super Lig) భాగంగా బెసిక్టస్ (Besiktas) పుట్బాల్ క్లబ్, అంటాలియాస్పోర్ (Antalyaspor) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఫ్యాన్స్తో స్టేడియం కిక్కిరిసిపోయింది. మధ్యలో మ్యాచ్ను 4 నిమి
పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. న్యూగినియాలోని కండ్రియాన్లో (Kandrian) శనివారం రాత్రి 9.24 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూమి కంపించింది .
Earthquake | ఉత్తర జపాన్(Japan)లోని హొక్కయిడో(Hokkaido)లో శనివారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ తెలిపాయి.
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే (Turkey), సిరియాల్లో (Syria) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. భూకంపం (Earthquake) వల్ల ఇప్పటివరకు రెండు దేశాల్లో (Turkey-Syria earthquakes) కలిపి 50 వేల మందికిపైగా మరణించారు.
Earthquake prediction | తుర్కియే, సిరియాల్లో భారీ భూకంపం సృష్టించిన విలయం తెలిసిందే. వేలాది మందిని పొట్టనపెట్టుకోవడంతో పాటు వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలి ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపించాయి.
Earthquake | నేపాల్ను భూకంపం వణించింది. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో భూకంపం 1.45 గంటల ప్రాంతంలో బజూరా జిల్లాలో ప్రకంపనలు వచ్చాయి. దాంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Earthquake | హిమాలయ పర్వత శ్రేణుల పరిధిలోని హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ తోపాటు నేపాల్ వరకు ఏ క్షణంలోనైనా తీవ్ర భూకంపం సంభవించవచ్చునని ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రరావు హెచ్చరికలు జారీ చేశారు.
Earthquake | మధ్యప్రదేశ్లోని ఇండర్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇండోర్కు 151 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు నేషనల్
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటింది. భారీ భూకంపం ధాటికి భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాలను తొలగిస్తున్నకొద్ది పెద్దసంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి.
సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.