Indonesia | ఇండోనేషియాలోని సులవేసిలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున సులావేసిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్
Dharamshala | హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో (Dharamshala) స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.2గా నమోదయిందని
దేవభూమి జోషీమఠ్లో ఉన్నపళంగా మారిపోతున్న భౌగోళిక పరిణామాల కారణాలను తేల్చేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో జోషీమఠ్ చేరుకోనున్న సైంటిస్టుల బృం
Earthquake | జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్వార్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
Afghanistan | అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
Earthquake | ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన వేళ దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. నూతన ఏడాదిలోకి అడుగిడిన గంటలోనే హర్యానాలో భూకంపం
Earthquake | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటల సమయంలో భూమికంపించింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
California | అమెరికాలోని కాలిఫోర్నియాలో (California) భారీ భూకంపం వచ్చింది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని యూఎస్
Uttarkashi | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ
Texas | అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రంలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) టెక్సాస్లోని మిడ్లాండ్ పట్టణంలో భూమి కంపించింది. రిక్టర్
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బిలాల్పూర్, మనియార్పల్లి గ్రా మాల్లో మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో మూడు నుంచి నాలుగు సెకండ్లపాటు భూమి కంపించింది.
earthquake | సంగారెడ్డి జిల్లాను భూకంపం వణించింది. కోహీర్ మండలం బిలాల్పూర్లో ప్రకంపనలు రాగా.. ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం
Meghalaya | ఈశాన్య భారతంలో వరుస భూకంపాలతో ప్రజలు భయకంపితులవుతున్నారు. బుధవారం తెల్లవారుజామున అరుణాచల్ప్రదేశ్లో భూమి కంపించగా, నేడు మేఘాలయలో ప్రకంపణలు
Arunachal Pradesh | దేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్లో భూమి కంపించగా, ఉదయం 7 గంటలకు అరుణాచల్ప్రదేశ్లోని బాసర్లో భూ ప్రకంపణలు